Home » Central Election Commision
కోనేరు సురేష్ అనేవ్యక్తి పది లక్షల పైచిలుకు ఓట్ల బోగస్ అని సీఈవోకి ఇచ్చాడు. ఒక వ్యక్తికి బోగస్ ఓట్లు ఉన్నారని ఎలా తెలుస్తుంది? బీఎల్వోస్ చెప్పాలిగానీ ఒక వ్యక్తి ఎలా చెబుతారని విజయసాయి అన్నారు.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంకు వెళ్లారు. అయితే, అపాయింట్మెంట్ లేదని సెక్యూరిటీ సిబ్బంది పాల్ ను పంపించివేశారు.
ఓటర్ల నమోదులో తగిన స్పష్టమైన మార్పులు జారీ చేయనున్నట్లు భారత ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) సుప్రీంకోర్టుకు తెలిపింది. ఓటరు నమోదు ప్రక్రియలో ఓటరుగా గుర్తింపును ధృవీకరించడానికి మాత్రమే ఆధార్ సంఖ్యను కోరినట్లు ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు�
తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది చివరిలోగా జరగనున్న అసెంబ్లీ సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం భారత ఎన్నికల కమిషన్ సమాయత్తమైంది. ఈ ఏడాది డిసెంబరు నెలలోగా ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారుల బృందం ఈ నెల
ఢిల్లీ : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ ఎన్నికల సంఘం అన్ని చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో ఎన్నికల సిబ్బంది గౌరవ వేతనాలను పెంచుతు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి కేంద్రం ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. �
తన తండ్రి వైఎస్ వివేకానంద హత్య కేసు దర్యాప్తు సరిగా జరగడం లేదని ఆరోపిస్తూ.. వివేకా కూతురు సునీతారెడ్డి ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ను మార్చి 22వ తేదీ శుక్రవారం కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎలక్షన్ టైమ్లో ఏ�