Central forces

    భద్రత కట్టుదిట్టం : కృష్ణా జిల్లాకు కేంద్ర బలగాలు

    April 9, 2019 / 02:45 PM IST

    ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర బలగాలు కృష్ణా జిల్లాకు చేరుకున్నాయి. జిల్లావ్యాప్తంగా 3500 మంది కేంద్ర బలగాలతోపాటు రాష్ట్ర పోలీస్ సిబ్బంది జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే మొహరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడమే తమ �

10TV Telugu News