Home » Central forces
144 సెక్షన్ పకడ్బందీగా అమలు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు ఇప్పటికే భారీగా మోహరించారు.
ఏపీ వ్యాప్తంగా కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు పోలీసులు.
ఏపీలో ఎన్నికల బందోబస్తుకు పటిష్ఠమైన బందోబస్తు పెడుతున్నారు. అసెంబ్లీతో, ఎంపీ ఎన్నికలు జరుగుతుండటంతో టైట్ సెక్యూరిటీ పెడుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వం సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్ర భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. తెలంగాణలోని మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో కేంద్రభద్రతా బలగాలను మోహరించారు. మావోయిస్టుల ప్రభావిత గ్రామాల్లో కేంద్ర పారామిలటరీ
కేంద్రానికి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ లేఖ రాశారు. తెలంగాణ పోలీసులపై తనకు నమ్మకం లేదని .. తనకు భద్రతగా కేంద్ర బలగాలు కావాలని లేఖలో కోరారు.
రెబల్ ఎమ్మెల్యేల ఇండ్లు, ఇతర ఆస్తులకు రక్షణ కల్పించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, పోలీసు శాఖను గవర్నర్ ఇప్పటికే ఆదేశించారు. కోవిడ్ వల్ల ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయిన గవర్నర్, రాగానే మహారాష్ట్ర సంక్షోభంపై దృష్టి పెట్టారు.
వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బరిలో ఉన్న దక్షిణ కోల్ కతాలోని భవానీపుర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక గురువారం జరగనున్న నేపథ్యంలో అధికారులు భద్రతను కట్టదిట్టం చేశారు.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఈసీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. దీదీ కేంద్ర బలగాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈ నోటీసులు జారీ చేసింది.
మరికాసెపట్లో పశ్చిమ బెంగాల్, అసోంలో 2వ విడత అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభంకానున్నాయ్. పశ్చిమ బెంగాల్లో 30, అసోంలో 39 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
మూడో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. పశ్చిమబంగా రాష్ట్రంలో కూడా ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి. ఇదిలా ఉంటే బీజేపీకి ఓట్లు వేయాలంటూ సెక్యురిటీ కోసం వచ్చిన కేంద్ర బలగాలు ఓటర్లను అడుగుతున్నారని పశ్చిమబంగా ముఖ్యమంత్రి, తృణమూల్ �