Home » Central Government
ఢిల్లీలో వాయుకాలుష్య నియంత్రణపై నేడు కేంద్రం అత్యవసర సమావేశం అయింది. కాలుష్య నియంత్రణకు తీసుకోవాల్సిన అత్యవసర చర్యలపై ఢిల్లీ, హర్యానా, యూపీ, పంజాబ్ రాష్ట్రాలతో చర్చిస్తోంది.
ఢిల్లీలో వాయుకాలుష్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్య నియంత్రణకు అత్యవసర చర్యలు తీసుకోకపోవడం విచారకరమని సీజేఐ అన్నారు.
సీబీఐ, ఈడీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలాన్ని ఐదేళ్ల వరకు పొడిగిస్తూ రెండు వేర్వేరు ఆర్డినెన్సులు తీసుకొచ్చింది.
ఢిల్లీ బీజేపీ వరి వద్దంటే..గల్లీ బీజేపీ వరి వేయమని చెబుతుందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్ర బీజేపీ నేతలు రైతులను గందరగోళంలో పడేస్తున్నారని పేర్కొన్నారు.
కేంద్రం యాసంగి వడ్లు కొనాలంటూ అన్ని నియోకవర్గాల్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు....
ధాన్యం సేకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మాటల దాడి
కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేశారు. కేంద్రం సెస్ లు అన్ని తగ్గించుకుంటే 40 నుండి 50 రూపాయలకే పెట్రోల్ వస్తుందని తెలిపారు.
తగ్గేదే లే.. సీఎం కేసీఆర్ ఫైర్!
అచ్చే దిన్.. బీజేపీ ప్రభుత్వం రాకముందు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిన పదం ఇది.. 2014 ఎన్నికలకు ముందు బీజేపీ తన ప్రచారంలో ఎక్కువగా ఉపయోగించిన పదం ఇది.
పెట్రోల్, డీజిల్పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి సామాన్యులకు ఏదో మంచి చేసినట్లు బీజేపీ చెబుతుంది