Home » Central Government
దేశానికి వెలుగులు అందిస్తున్న సింగరేణి కార్మికుల జీవితాలు మాత్రం అంధకారంలోనే మగ్గుతున్నాయి. ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా వాళ్లకు రావల్సిన బెన్ ఫిట్స్ కోసం ఇప్పటికీ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
దేశంలో కరోనా సెకండ్వేవ్ విజృంభిస్తోన్న సమయంలో భారత్ తీసుకున్న మరో పెద్ద నిర్ణయం అమల్లోకి వచ్చింది. వ్యాక్సినేషన్ను కేంద్రం మరింత విస్తృతం చేసింది.
దేశంలో కరోనా కంట్రోల్ తప్పింది. గడచిన 24గంటల్లో 53 వేల 480 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతుంది.
కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో మరోసారి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిత్యం పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అంతర్జాతీయ విమాన సర్వీసులపై కేంద్రం నిషేధం పొడిగించింది.
ఈఎంసీ-2 పథకం కింద వైఎస్సార్ కడప జిల్లా కొప్పర్తిలో వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (వైఎస్సార్ ఈఎంసీ)కి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైఎస్సార్ ఈఎంసీ నిర్మాణానికి తుది అనుమతులు ఇస్తూ ఈ మేరకు కేంద్రం ఉత్త
ఓవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా... ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆస్తుల ఉపసంహరణ విషయంలో కేంద్రం అదే దూకుడు ప్రదర్శిస్తోంది... ఆత్మ నిర్భర్ భారత్కు ప్రైవేట్ను ప్రోత్సహించడం ఒక్కటే మార్గమని నమ్ముతున
కడపలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న స్టీల్ ప్లాంట్కు ముందుడుగు పడింది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి పర్యావరణ అనుమతులు మంజూరు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
దేశంలో ఉక్కు పరిశ్రమల ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. ప్రైవేటీకరించాలనుకున్న ఉక్కు పరిశ్రమలను కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోతే.. వాటిని మూసివేస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
విశాఖ స్టీల్ ప్లాంట్పై కుండ బద్ధలు కొట్టేసింది కేంద్రం.... ఏ మాత్రం శషబిషల్లేకుండా ప్లాంట్ ప్రైవేటకీరణ తథ్యమని ప్రకటించింది.. ప్లాంట్ కేంద్రానిదని.. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రమేయం లేదంటూ... అనవసర జోక్యం ఆపాలన్నట్టుగా చెప్పకనే చెప్ప�
పోలవరం ప్రాజెక్ట్ నిధుల విడుదలలో జాప్యం లేదని కేంద్రం తెలిపింది. ఖర్చు చేసిన బిల్లుల ఆధారంగా నిధుల విడుదల జరుగుతుందని స్పష్టం చేసింది.