Home » Central Government
KTR fire on central govt : కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణకు అన్యాయం చేయడం బీజేపీకి అలవాటుగా మారిందన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు మాదిరే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి మంగళం పాడుతుందని విమర్శించారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని పలు
Vemulawada : వేములవాడ రాజన్న భక్తులకు చిల్లర ఇబ్బందులు వచ్చి పడ్డాయి. కానుకలు చెల్లించుకునే దారి తెలియక భక్తజనం ఇబ్బందులు పడుతోంది. హుండీలు నిండుకోవడంతో మొక్కులు చెల్లించుకునే దారి తెలియక తికమకపడుతోంది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో హుండీల
Visakhapatnam steel plant : తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. అందుకు కారణాలేంటి? అప్పులు.. దానికయ్యే వడ్డీలే ఉక్కు పరిశ్రమకు గుదిబండలా మారాయా? ఇప్పటికిప్పుడు లాభాల బాట పట్టాలంటే విశాఖ స్టీల
Union Budget : ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే..బడ్జెట్ సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. బడ్జెట్ ప్రవేశపెట్టే దానిలో కొన్ని మార్పులు చేశారు. గతంలో మార్చి నెలలో పార్లమెంట్ లో ప్రవేశపెట్టే బడ్జెట్ ను ఫిబ్రవరి నెలకు మార్చారు. 2021, ఫిబ్రవరి 01�
Central Budget 2020-21: సెంట్రల్ గవర్నమెంట్ సోమవారం ప్రవేశపెట్టనున్న 2021–22 వార్షిక బడ్జెట్లో కేటాయింపులు, ఇతర సమస్యలకు సంబంధించి స్టేట్ గవర్నమెంట్ భారీ ఆశలు పెట్టుకుంది. వివిధ ప్రాజెక్టులు, స్కీంలకు నిధులతో పాటు వివిధ సందర్భాల్లో కేంద్రం ఇచ్చిన హామీలు ప
Farmers’ protest, high tension in Ghazipur : పోలీసులు, సర్కార్ హెచ్చరికలను లెక్కచేసేది లేదని అన్నదాతలు తేల్చిచెప్పారు. రాత్రిలోగా ఘాజీపూర్ బోర్డర్ను ఖాళీ చేయాలన్న యూపీ సర్కార్, పోలీసుల హెచ్చరికను బేఖాతర్ చేశారు. ప్రాణాలు పోయినా ఇక్కడి నుంచి కదిలేది లేదని తెగ
Padma Vibhushan for SP Bala Subramaniam : తెలుగు ప్రజలకే కాదు.. ఎస్పీ బాలు అంటే యావత్ దేశం మొత్తం సుపరిచితమే. తన గాన మాధుర్యంతో సినీ పరిశ్రమను ఏలిన ఈ దిగ్గజ సంగీతకారుడికి కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారాన్ని కట్టబెట్టింది. దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారమైన ప
Four Padma Shri awards for AP and Telangana states : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పద్మాలు విరిశాయి. దేశ అత్యున్నత పురస్కారాలు తెలుగు వారిని వరించాయి. కేంద్రం ప్రకటించిన 102 పద్మశ్రీ అవార్డుల్లో.. నాలుగింటిని ఏపీ, తెలంగాణకు చెందిన కళాకారులు అందుకోనున్నారు. మరి ఎవరా తెలుగు తేజాలు..? �
prestigious Padma Awards : దేశంలోనే అత్యున్నత పురస్కారాలిచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. ప్రతిష్మాత్మకమైన పద్మ అవార్డును ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం,.. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా.. పలువురు ప్రముఖులను అవార్డులతో సత్కరించనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ట�
Central Government Negotiations : ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తోన్న రైతు సంఘాలతో.. కేంద్రం పదో విడత చర్చలు ప్రారంభమయ్యాయి. వ్యవసాయ చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్దత అంశాలపై ప్రధానంగా చర్చ జరుగనుంది. కేసులు, దర్యాప్తు సంస్థలతో రైతు మద్దతుదారులపై దాడు�