Central Government

    తెలంగాణకు అన్యాయం చేయడం బీజేపీకి అలవాటుగా మారింది : మంత్రి కేటీఆర్

    March 4, 2021 / 08:09 PM IST

    KTR fire on central govt : కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణకు అన్యాయం చేయడం బీజేపీకి అలవాటుగా మారిందన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు మాదిరే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి మంగళం పాడుతుందని విమర్శించారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని పలు

    నిండిన హుండీలు, కానుకలు ఎక్కడ వేయాలి ? భక్తుల తికమక

    February 17, 2021 / 10:45 AM IST

    Vemulawada : వేములవాడ రాజన్న భక్తులకు చిల్లర ఇబ్బందులు వచ్చి పడ్డాయి. కానుకలు చెల్లించుకునే దారి తెలియక భక్తజనం ఇబ్బందులు పడుతోంది. హుండీలు నిండుకోవడంతో మొక్కులు చెల్లించుకునే దారి తెలియక తికమకపడుతోంది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో హుండీల

    విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు ఉన్న ఆస్తులెన్ని..? అప్పులెన్ని..?

    February 7, 2021 / 09:38 PM IST

    Visakhapatnam steel plant  :  తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. అందుకు కారణాలేంటి? అప్పులు.. దానికయ్యే వడ్డీలే ఉక్కు పరిశ్రమకు గుదిబండలా మారాయా? ఇప్పటికిప్పుడు లాభాల బాట పట్టాలంటే విశాఖ స్టీల

    బడ్జెట్ అంటే ఏంటి ? ఆసక్తికర విషయాలు

    January 31, 2021 / 08:35 PM IST

    Union Budget : ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే..బడ్జెట్ సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. బడ్జెట్ ప్రవేశపెట్టే దానిలో కొన్ని మార్పులు చేశారు. గతంలో మార్చి నెలలో పార్లమెంట్ లో ప్రవేశపెట్టే బడ్జెట్ ను ఫిబ్రవరి నెలకు మార్చారు. 2021, ఫిబ్రవరి 01�

    కేంద్ర బడ్జెట్ కోసం తెలంగాణ ఎదురుచూపులు… డిమాండ్ల సంగతేంటో

    January 31, 2021 / 09:57 AM IST

    Central Budget 2020-21: సెంట్రల్ గవర్నమెంట్ సోమవారం ప్రవేశపెట్టనున్న 2021–22 వార్షిక బడ్జెట్‌లో కేటాయింపులు, ఇతర సమస్యలకు సంబంధించి స్టేట్ గవర్నమెంట్ భారీ ఆశలు పెట్టుకుంది. వివిధ ప్రాజెక్టులు, స్కీంలకు నిధులతో పాటు వివిధ సందర్భాల్లో కేంద్రం ఇచ్చిన హామీలు ప

    ప్రాణాలు పోయినా కదిలేది లేదు… ఆంక్షలు లెక్కచేయకుండా రైతుల ఆందోళన

    January 29, 2021 / 07:28 AM IST

    Farmers’ protest, high tension in Ghazipur : పోలీసులు, సర్కార్‌ హెచ్చరికలను లెక్కచేసేది లేదని అన్నదాతలు తేల్చిచెప్పారు. రాత్రిలోగా ఘాజీపూర్‌ బోర్డర్‌ను ఖాళీ చేయాలన్న యూపీ సర్కార్‌, పోలీసుల హెచ్చరికను బేఖాతర్‌ చేశారు. ప్రాణాలు పోయినా ఇక్కడి నుంచి కదిలేది లేదని తెగ

    అవార్డుల బాలు..

    January 26, 2021 / 10:46 AM IST

    Padma Vibhushan for SP Bala Subramaniam : తెలుగు ప్రజలకే కాదు.. ఎస్పీ బాలు అంటే యావత్‌ దేశం మొత్తం సుపరిచితమే. తన గాన మాధుర్యంతో సినీ పరిశ్రమను ఏలిన ఈ దిగ్గజ సంగీతకారుడికి కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారాన్ని కట్టబెట్టింది. దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారమైన ప

    మన ‘పద్మా’లు

    January 26, 2021 / 09:28 AM IST

    Four Padma Shri awards for AP and Telangana states : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పద్మాలు విరిశాయి. దేశ అత్యున్నత పురస్కారాలు తెలుగు వారిని వరించాయి. కేంద్రం ప్రకటించిన 102 పద్మశ్రీ అవార్డుల్లో.. నాలుగింటిని ఏపీ, తెలంగాణకు చెందిన కళాకారులు అందుకోనున్నారు. మరి ఎవరా తెలుగు తేజాలు..? �

    పద్మ అవార్డు గ్రహీతలు వీరే

    January 26, 2021 / 08:37 AM IST

    prestigious Padma Awards : దేశంలోనే అత్యున్నత పురస్కారాలిచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. ప్రతిష్మాత్మకమైన పద్మ అవార్డును ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం,.. రిపబ్లిక్‌ డే వేడుకల సందర్భంగా.. పలువురు ప్రముఖులను అవార్డులతో సత్కరించనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ట�

    ఈసారైనా ఫలించేనా? : రైతుసంఘాలతో కేంద్రం పదో విడత చర్చలు

    January 20, 2021 / 02:45 PM IST

    Central Government Negotiations : ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తోన్న రైతు సంఘాలతో.. కేంద్రం పదో విడత చర్చలు ప్రారంభమయ్యాయి. వ్యవసాయ చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్దత అంశాలపై ప్రధానంగా చర్చ జరుగనుంది. కేసులు, దర్యాప్తు సంస్థలతో రైతు మద్దతుదారులపై దాడు�

10TV Telugu News