Central Government

    అన్నదాతల ఆందోళన : రైతు సంఘాలు, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

    December 16, 2020 / 03:17 PM IST

    Supreme Court : వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఢిల్లీ సరిహద్దుల్లో రోడ్లపై ఆందోళన చేస్తున్న రైతులను ఖాళీ చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై ధర్మాసనం విచారణ చేపట్టింది. రహదారుల దిగ్బంధనంపై రైతు �

    ఆయుర్వేద డాక్టర్లు ఆపరేషన్లు చేయొచ్చు : కేంద్రం కీలక నిర్ణయం

    November 23, 2020 / 01:42 PM IST

    Delhi : Ayurveda doctors can now perform surgeries : ఆయుర్వేద వైద్యానికి చాలా చరిత్ర ఉంది. ఎన్నో దీర్ఘకాలిక జబ్బుల్ని కూడ నయం చేసే అద్భుతమైన వైద్యం ఆయుర్వేదం. ఎంతో మంది ఆయుర్వేద డాక్టర్లు భారతదేశ చరిత్రలో అద్భుతమైన వైద్యాలను అందజేశారు. అందజేస్తున్నారు కూడా. కానీ ఆయుర్వేద�

    అంగన్ వాడీ, గ్రామ పంచాయతీ, పాఠశాలలే కరోనా టీకా కేంద్రాలు

    November 7, 2020 / 03:04 AM IST

    Corona vaccination centers : కరోనా టీకా తయారీకి పరిశోధనలు జరుగుతుండగానే దేశంలో ప్రజలందరికీ టీకాలు వేసే కార్యక్రమం రూపకల్పనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీకా పంపిణీకి ప్రణాళికను సిద్ధం చేసింది. టీకాలు వేసేందుకు ప్రతి గ్రామం, పట్టణంలోని అంగన్‌�

    భారత సైన్యానికి చలి నుంచి రక్షణ కల్పించేందుకు అమెరికా నుంచి దుస్తులు

    November 4, 2020 / 03:26 AM IST

    Indian Army security : భారత్, చైనా సరిహద్దులో కొన్ని నెలలుగా ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చలికాలం ప్రారంభం కావడంతో రానున్న రోజుల్లో చలి తీవ్రత పెరుగనుండటంతో భారత సైన్యం భద్రతకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

    కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు ఉద్యమించాలి: సీఎం కేసీఆర్

    October 31, 2020 / 03:40 PM IST

    CM Kcr: రైతు వ్యతిరేక విధానాలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు ఉద్యమించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. చాలా దేశాలు రైతుల కోసం భారీగా సబ్సిడీలు ఇస్తున్నాయన్నారు. భారతదేశంలో ఏదైనా ఒక రాష్ట్రం రైతులకు సబ్సిడీ ఇస�

    నిధులు మాత్రమే ఇస్తాం, పునరావాసంతో సంబంధమే లేదు.. పోలవరంపై బాంబు పేల్చిన కేంద్రం

    October 26, 2020 / 12:48 PM IST

    polavaram project: పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రం బాంబు పేల్చింది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి మాత్రమే నిధులు ఇస్తామని చెప్పింది. పునరావాసంతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. పోలవరంపై ఆర్టీఐ ద్వారా ఈ కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2016 సెప్టె

    తెలంగాణలో వరదలు, ముగిసిన కేంద్ర బృందం పర్యటన

    October 24, 2020 / 07:12 AM IST

    Floods in Telangana, Central team tour ends : తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటించిన కేంద్ర బృందాలు.. వర్షాలతో జరిగిన ఆస్తి, ప్రాణ, పంట నష్టాల వివరాలను సేకరించాయి. హైదరాబాద్‌ వరదల నష్టాన్ని అంచనా వేశాయి. 2020, అక్టోబర్ 24వ తేదీ శనివారం, అక్టోబర్ 25వ తేదీ ఆదివారం వరద నష్టాంపై కేం�

    జేఈఈ మెయిన్స్ 2021 ప్రవేశ పరీక్ష మరిన్ని ప్రాంతీయ భాషాల్లోనన కేంద్ర మంత్రి ట్వీట్…

    October 23, 2020 / 11:50 AM IST

    JEE mains 2021:  జేఈఈ మెయిన్స్ రాసే విద్యార్థులకు కేంద్రం ప్రభుత్వం ఒక శుభవార్త.. చెప్పింది. త్వరలోనే మెయిన్స్ పరీక్షను మరిన్ని ప్రాంతీయ భాషాల్లో రాసేందుకు వీలు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం జాయింట్ అడ్మిషన్ బోర్డ్ (JAB) నిర్వహించ�

    Central Government Awards: ‘ఎఫ్ 2’.. తెలుగులో ఒక్క సినిమాకే అవార్డ్..

    October 21, 2020 / 02:41 PM IST

    Central Government Awards: జాతీయ స్థాయి అవార్డులను ప్రకటించిన ఇన్‌ఫర్మేషన్‌ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మినిస్ట్రీ.. 2019కి గానూ వివిధ భాషలకు చెందిన 26 సినిమాలకు కేంద్ర సమాచార ప్రసారశాఖ అవార్డులు ప్రకటించింది. ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ ఆఫ్ ఇండియా ద్వారా సినిమ

    థియేటర్లు పాటించాల్సిన కోవిడ్ నిబంధనలు..

    October 6, 2020 / 04:08 PM IST

    SOP for Exhibition of films in theatres: అన్‌లాక్‌ 5.0 లో కేంద్ర ప్రభుత్వం సినిమా రంగానికి థియేటర్స్‌ విషయంలో ఓ క్లారిటీనిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ సినిమా థియేటర్స్ పాటించాల్సిన నియమ నిబంధనలు గురించి మరింత క్లారిటీ ఇస్తూ ప్రకటన�

10TV Telugu News