Home » Central Government
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులంటూ జగన్ సర్కార్ ఒక్కసారిగా ప్రకటించడంతో రాష్ట్ర విపక్షాలన్నీ భగ్గుమన్నాయి. వైసీపీ ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటు ఇతర పార్టీలు కూడా వ్యతిరేకించాయి. అమరావతి తరలింప
కరోనా వైరస్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ ద్వారా మందులు సరఫరాకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రకంపనలు పుట్టిస్తోంది. భారతదేశంలో కూడా కరోనా వైరస్ అనుమానితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
సైనికులకు శాటిలైట్ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. శాటిలైట్ కమ్యూనికేషన్(వీ శాట్) ఆధారంగా ఈ సౌకర్యం కల్పించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు జీఎస్టీ పన్ను బకాయిలు విడుదల చేసింది. తెలంగాణకు రూ.1036 కోట్ల జీఎస్టీ బకాయిలు విడుదల అయ్యాయి.
జీఎస్టీ పరిహారాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ శాఖ ఆ నిధులను విడుదల చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుమారు 35 వేల 298 కోట్ల పరిహారాన్ని రిలీజ్ చేసినట్లు స�
కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రుల మాటలకు, వాస్తవాలకు అసలు పొంతన లేదన్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది మోడీ ప్రభుత్వం. డియర్ నెస్ అలవెన్స్(డీఏ)ను 5 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మోడీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగుల డీఏ 12 నుంచి 17 శాతానికి పెరిగింది. దీంతో ఉద్యోగులు సహా పెన్షనర్లకు ప్రయ�
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు విషయంలో మార్పులు చేసేందుకు కేంద్రం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం పదవీ విరమణ వయస్సును రెండు రకాలుగా నిర్ధారించనున్నారు. (1)33 ఏళ్ళ సర్వీసు పూర్తి చేసుకున్నవారు (2)60 ఏళ్ళ వ
EPFపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 8.65 శాతం వడ్డీ అందించాలని ప్రతిపాదనకు ఒకే చెప్పింది. 2018-19 కాలానికి సంబంధించి 6 కోట్ల మంది చందాదారులకు ప్రయోజనం చేకూరనుంది. 2017-18 కాలానికి 8.55గా ఉండేది. ఈపీఎఫ్వో సంస్థ ఇకపై చందాదారుల క్లెయిమ్లను 8.65 శాతం �