Central Government

    ఫోని తుఫాన్ ఎఫెక్ట్ : ప్రకృతి విపత్తుల కింద ఏపీకి రూ.200 కోట్లు 

    April 30, 2019 / 09:18 AM IST

    అతి తీవ్ర తుఫాన్ గా తీరం వైపు దూసుకొస్తోంది ఫొని తుఫాన్. ఏపీ – ఒరిస్సా రాష్ట్రాల్లో ఇది తీరం దాటనుంది. దీని ప్రభావం తీవ్రంగా ఉండనున్నట్లు అంచనా వేస్తున్నారు. ముందు జాగ్రత్తగా నేవీ, ఆర్మీ కూడా అలర్ట్ అయ్యాయి. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే�

    విప్రోలో పాకిస్తాన్ షేర్లు అమ్మిన కేంద్రం

    April 5, 2019 / 06:24 AM IST

    బెంగళూరు: ప్రముఖ ఐటీ కంపెనీ విప్రోకు చెందిన రూ.1,100 కోట్ల విలువైన షేర్లను కేంద్ర ప్రభుత్వం అమ్మేసింది.

    పత్తి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ : విత్తనాల ధర తగ్గింపు

    March 11, 2019 / 06:38 AM IST

    ఢిల్లీ : పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బీటీ కాటన్ విత్తనాల ధరను తగ్గించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా 8 మిలియన్ల మంది పత్తి రైతలు ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకూ నకిలి పత్తి వ�

    హక్కులను కాలరాస్తున్నారు: కేంద్రంపై కేసీఆర్ గుస్సా

    February 23, 2019 / 07:57 AM IST

    హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం.. రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని అన్నారు. రాష్ట్రాల అధికారాలను తన గుప్పిట్లో

    ఓటరు ఆకర్షక బడ్జెట్‌ : వరాల వాన 

    February 1, 2019 / 11:07 PM IST

    అందరూ ఊహించిన విధంగానే కేంద్ర ప్రభుత్వం ఓటరు ఆకర్షక బడ్జెట్‌తో ముందుకొచ్చింది.

    దీదీ విమర్శలు : కేంద్రం మమ్మల్ని కాపీ కొట్టింది

    February 1, 2019 / 11:04 AM IST

    కోల్ కతా : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రముఖ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ మధ్యంత బడ్జెట్ ఎన్నికల తాయిలంలా ఉందని కొందరు నేతలు..మా రాష్ట్రం పథకాలనే కేంద్రం కాపీ కొట్టి బడ్జెట్ లో పెట్టిందని విమర్శిస్తున్నారు. ఈ క్�

    ఫస్ట్ టైమ్ : నల్లచొక్కాలో చంద్రబాబు ఇలా ఉన్నారు

    February 1, 2019 / 05:03 AM IST

    అమరావతి: కేంద్రంపై నిరసన వ్యక్తంచేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు మొదటి సారి నల్లచొక్కాతో అసెంబ్లీకి హాజరయ్యారు. ఎప్పుడూ పసుపు చొక్కాలు, గోధుమ రంగు దుస్తుల్లో కనిపించే చంద్రబాబు ఎమ్మెల్యేలతో పాటు  నల్లచొక్కా ధరించి రాష్ట్రానికి చేసిన అ�

    ఏపీలో మళ్లీ హోదా హీట్ : అఖిల పక్షం మీటింగ్ 

    January 29, 2019 / 06:05 AM IST

    అమరావతి : ఏపీలో మరోసారి ప్రత్యేక హోదా హీట్ పెరిగింది. అసెంబ్లీ..పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు రానున్న క్రమంలో మరోసారి పార్టీలన్నీ విభజన హామీల సాధనకు ఆందోళన బాట పట్టాయి.  ఈ క్రమంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అధ్యక్షతను అఖిలపక్షం సమా�

    ఊరికొకటి : తెలంగాణలో కొత్తగా 3వేల పెట్రోల్ బంకులు

    January 28, 2019 / 08:25 AM IST

    హైదరాబాద్: తెలంగాణలో 3 వేల పెట్రోలు పంపుల ఏర్పాటు కోసం కేంద్రం చర్యలు తీసుకుంటోంది. దీనికి సందబంధించి కొన్ని ప్రతిపాదలను కూడా కొనసాగుతున్న క్రమంలో తెలంగాణ పెట్రోల్ బంక్ ఓనర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప�

    కేంద్రం అలా సుప్రీం ఇలా : Sc, ST  చట్టంపై కీలక నిర్ణయం 

    January 24, 2019 / 09:27 AM IST

    Sc, ST  వేధింపుల నిరోధక చట్టం  విచారణ లేకుండా అరెస్ట్ లు సుప్రీం కోర్టు తీర్పును పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం చట్టం సవరణ ఆమోదం ప్రజల్లో వ్యతిరేకత..సుప్రీంకోర్టులో పిటీషన్స్  ఢిల్లీ : Sc, ST  వేధింపుల నిరోధక చట్టం 2018లో తీసుకు వచ్చిన నూతన సవరణల�

10TV Telugu News