Home » Central Government
Hyd Pharma City KTR : హైదరాబాద్ ఫార్మా సిటీని అడ్డుకోవడానికి కొంతమంది కుట్రలు పన్నుతున్నారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. పరిశ్రమల స్థాపన కోసం తమ ప్రభుత్వం పెద్ద ఎత్తున భూమని సేకరించడం జరిగిందని, ఇక్కడ డీపీఆర్ ను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతే..ప�
74 వేల 589 దశల వారీగా ఇండ్లను పంపిణీ చేసేందుకు అధికారులు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నారు. డిసెంబర్ నాటికి గ్రేటర్ పరిధిలోని పేదల కోసం లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రభుత్వం నిర్మిస్తున్న విషయం విదితమే. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్
పీఎం కేర్స్ ఫండ్ తో ప్రత్యేక కోవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తోంది. బీహార్ రాష్ట్రంలో 500 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది. రాష్ట్రంలోని పాట్నా, ముజఫర్ నగరాల్లో 500 పడకలతో కరోనా ఆసుపత్రులను ఏర్పాటు చే
అంతర రాష్ట్ర రవాణాపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి లేఖ రాశారు. వ్యక్తులు, వస్తువుల రవాణాపై ఎలాంటి ఆంక్షలు ఉండవని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. కరోనా కారణంగా అం
పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు అంశంలో ఏపీ హైకోర్టు జారీ చేసిన నోటీసులపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం మరోసారి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల ఏర్పాటు, స�
ఏపీలో జెండా పాతాలన్నది ఆ పార్టీ లక్ష్యం. అందుకోసం అన్నీ చేస్తోంది. ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకుంది. రాష్ట్రానికి వివిధ పథకాల కింద నిధులూ ఇస్తోంది. పథకాలను కూడా అమలు చేస్తోంది. ఇంత చేసినా ఆ విషయాలను జనంలోకి తీసుకెళ్లటంలో మాత్రం విఫలమవుత�
ఏప్రిల్ పద్నాలుగో తేదీతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన లాక్డౌన్ గడువు పూర్తయిపోతుంది. మళ్లీ మంచి రోజులొస్తాయా అని ఎదురు చూస్తున్నారు. లాక్డౌన్తో ఇళ్లలో మగ్గిపోతున్న జనం కూడా .. ఎప్పుడెప్పుడు బయటకు వెళ్దామా అంటూ ఎదురుచూస్తున్నార
యావత్ దేశం మొత్తం CAA, NRC, NPR గురించి ఆందోళనలు జరుగుతున్నాయి. కొద్ది రాష్ట్రాల్లో ఇప్పటికే వ్యతిరేకత వ్యక్తమైంది. ససేమిరా అమలు చేయమని మొండికేశారు బెంగాల్, పంజాబ్ లాంటి రాష్ట్రాల సీఎంలు. ఈ సమస్యపై ఏపీ సీఎం జగన్ కూడా నోరు విప్పారు. సోషల్ మీడియా అకౌం�
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2021లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేంద్రం ప్రకటించింది.
ఉత్తర్ ప్రదేశ్ కేబినెట్ మినిస్టర్ రఘురాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బుర్ఖాను నిషేధించాలని డిమాండ్ చేశారాయన. 2020, ఫిబ్రవరి 10వ తేదీ సోమవారం ఆయన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరారు. ఇతర దేశాల్లో అమలు అవుతోందన్నారు. శ్రీలంక, చైనా, యూఎస