Central Government

    మూడు చట్టాలను పక్కనపెట్టండి..లేదంటే మేమే ఆ పని చేస్తాం

    January 11, 2021 / 01:24 PM IST

    The Supreme Court dissatisfied over Central Government : రైతులతో కేంద్రం చర్చలు జరిపిన తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రైతుల సమస్యను ఇప్పటి వరకు సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయారని ప్రశ్నించింది. కేంద్రం రైతులతో ఏ తరహా చర్చలు జరిపారో అర్థం కావడం లేదని ఆగ్రహ�

    దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ

    January 9, 2021 / 07:33 PM IST

    Bird flu diagnosis in 7 states across the country : భారత్ లో బర్డ్ ఫ్లూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. బర్డ్ ఫ్లూ కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. బర్డ్ ఫ్లూతో పౌల్ట్రీ పరిశ్రమ యజమానులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. దీంతో వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రో�

    చట్టాలను వెనక్కి తీసుకుంటేనే ఇళ్లకు తిరిగి వెళ్తాం..

    January 8, 2021 / 05:27 PM IST

    Farmer leaders protest during talks with central government : కేంద్రం-రైతుల చర్చల్లో అదే ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఎనిమిదో విడత చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేదే లేదని కేంద్రం తేల్చేసింది. అవసరమైతే సుప్రీంకోర్టులోనే తేల్చుకోవాల�

    దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్…లక్ష మంది వాలంటీర్లు రెడీ

    January 1, 2021 / 11:38 AM IST

    Central government ready for corona vaccination : కరోనా వ్యాక్సిన్‌ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోన్న భారతీయులకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ ఇవ్వడానికి కేంద్రం రెడీ అయింది. కరోనాతో 2020 సంవత్సరం అంతా విసిగిపోయిన ప్రజలకు గుడ్ న్యూస్‌ చెప్పబోతోంది. అన్ని అనుకున్నట్లే జరిగితే రెండు క

    ఫాస్టాగ్ గడువును మరోసారి పొడిగించిన కేంద్రం…టోల్ ప్లాజాల్లో క్యాష్‌ లెస్‌ ట్రాన్సాక్షన్స్

    December 31, 2020 / 02:20 PM IST

    extended the Fastag deadline : ఫాస్టాగ్‌ గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఫిబ్రవరి15 వరకు ఫాస్టాగ్‌ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి టోల్ ప్లాజాలలో కేవలం క్యాష్‌ లెస్‌ ట్రాన్సాక్షన్‌లను చేయాలని నిర్ణయించింది. దీనికి తగ్గట్టుగా మ�

    కోవిడ్‌-19 జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేపట్టాలని కేంద్రం నిర్ణయం..హైదరాబాద్‌ నుంచి 2 సంస్థలు ఎంపిక

    December 29, 2020 / 02:20 PM IST

    Central Government decides to undertake sequencing of covid-19 genome : దేశ వ్యాప్తంగా కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల శాంపిల్స్‌పై జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశంలోని మొత్తం 10 ల్యాబ్స్‌లో ఈ జీనోమ్‌ సీక్వెన్స్‌ విశ్లేషణ చేయనున్నారు. ఇందుకోసం హైద�

    చట్టాలను వెనక్కి తీసుకొనే ప్రసక్తే లేదు – జీవీఎల్

    December 26, 2020 / 08:38 PM IST

    BJP GVL Narasimha Rao : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను (New Farm Laws) వెనక్కి తీసుకొనే ప్రసక్తే లేదని, రైతుల మేలు కోసం చట్టాలు చేయడం జరిగిందని, అప్పుడే చేసి ఉంటే..వీరి పరిస్థితి వేరే విధంగా ఉండేదని బీజీపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు (BJP MP GVL) వెల్లడిం�

    కేంద్రంతో చర్చలకు అంగీకరించిన రైతు సంఘాలు

    December 26, 2020 / 05:55 PM IST

    farmers’ unions finally agreed to negotiate : ఎట్టకేలకు రైతుసంఘాలు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు అంగీకరించాయి. డిసెంబర్ 29న ఉదయం 11 గంటలకు చర్చలకు వస్తామని రైతు సంఘాలు వెల్లడించాయి. ఈ మేరకు నాలుగు అంశాల ఎజెండాతో కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్‌కు రై

    ఆందోళనలు చేసే రైతన్నలకు వేడివేడి జర్దా పులావ్ వండి వడ్డించిన ముస్లింలు..

    December 25, 2020 / 11:36 AM IST

    Delhi : Maler Kotla muslims serves Zarda Pulav for farmers : కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నెల రోజులకు పైగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు తెలియజేస్తున్నారు. ప్రభుత్వం చర్చలకు పిలిచినా ఏమాత్రం ఫలించటంలేదు. అయినా సరే తమ డిమాండ్స్ నెరవేరేవరకూ నిర�

    51 లక్షల మందికి Covid-19 vaccine – కేజ్రీవాల్

    December 24, 2020 / 03:57 PM IST

    Covid-19 vaccine Delhi: కరోనా వ్యాక్సిన్ (Covid-19 vaccine) కోసం భారత దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు. మొదటి దశలో 51 లక్షల మందికి కోవిడ్ – 19 వ్యాక్సిన్ ఇవ్వనున్నామని సీఎం కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రకటించారు. కేంద ప్రభుత్వం రూపొందించిన ప్రాధాన్యత కేటగిరి ప్రకారం (priority category) టీకాల�

10TV Telugu News