Home » Central Government
కరోనా కట్టడిలో భాగంగా ముఖానికి డబుల్ మాస్క్ ధరించడంపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.
కోవిడ్ రోగి దేశంలో ఎక్కడైనా ఆసుపత్రిలో చేరవచ్చని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో కేంద్రం వెల్లడించింది.
దేశంలో కరోనా పరిస్థితులపై ప్రముఖ అంతర్జాతీయ జనరల్ ది లాన్సెట్ సంచలన విషయాలను వెల్లడించింది.
కోవిడ్ బాధితుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కోవిడ్ బాధితుల కోసం గత జులైలో విడుదల చేసిన మార్గదర్శకాల్లో కేంద్రం పలు మార్పులు చేసింది.
Mini Lockdown : అడ్డూ అదుపూ లేకుండా రెచ్చిపోతున్న కరోనావైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఆంక్షలకు మరింత పదును పెట్టింది. దేశంలో మినీ లాక్ డౌన్ లు పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రాలకు కీలక ఆదేశాలు ఇచ్చింది. గత వారం ర
దేశంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సినేషన్ ఫ్రీగా వేసినా.. కేంద్ర ప్రభుత్వంపై పెద్దగా భారం పడదా? ఒకవేళ కేంద్రానికి భారం అవుతుందనుకుంటే రాష్ట్రాలతో కలిసి షేర్ చేసుకుంటే సరిపోతుందా? మొత్తం అందరికీ వ్యాక్సిన్ ఉచితంగానే అందించినా దేశం జ�
కరోనా టీకాల విషయంలో కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.250 అందిస్తున్న వ్యాక్సిన్లు బందు కానున్నాయి. మే 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి రానుంది.
ఏపీ, తెలంగాణ మధ్య ఉన్న నీటి పంచాయతీని కేంద్రం తనకు అనుకూలంగా మార్చుకుంటోందా..? తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల నియంత్రణ, నిర్వహణను తన గుప్పిట్లో పెట్టుకోనుందా.. అంటే అవుననే సమాధానం వస్తోంది.
కోవిడ్ వ్యాక్సినేషన్పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పనిచేసే చోటే టీకా ఇవ్వాలని నిర్ణయించింది.
ఛత్తీస్ ఘడ్ లోని బీజాపూర్ జిల్లాలో శనివారం మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకు కాల్పులు జరిగిన విషయం విదితమే. ఈ కాల్పుల్లో 24 మంది జవాన్లు మృతి చెందగా, మావోయిస్టుల వైపు కూడా భారీస్థాయిలో ప్రాణనష్టం జరిగినట్లు crpf అధికారులు తెలిపారు. ఇక �