Home » Central Government
ఇక ఫేమ్ - 2 పాలసీపై హీరో ఎలెక్ట్రిక్ సీఈఓ సోహిందర్ గిల్ మీడియాతో మాట్లాడారు. ఎలక్ట్రిక్ వాహనాలపై రాయితీ ఇవ్వడం ద్వారా వీటి అమ్మకం పెరుగుతుందని తాము భావిస్తున్నట్లు తెలిపారు. ఎలెక్ట్రిక్ వాహనాల డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుందని తెలిపారు. చాలా
కరోనా సోకి ఎక్కడ చనిపోయినా అది కరోనా మరణంగానే పరిగణించాలని కేంద్రం ప్రభుత్వం స్పష్టంచేసింది. దీనికి సంబంధించి కేంద్రం సుప్రీంకోర్టుకు 183 పేజీల అఫిడవిట్ సమర్పించింది. ఈక్రమంలో కరోనా మరణాలు లెక్క సరిగా చెప్పకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని క�
ఇప్పటి వరకు మన దేశంలో 45 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఫ్రీ వ్యాక్సిన్ అందిస్తుండగా 18 సంవత్సరాలు నిండిన వారికి నగదు చెల్లింపుతో వ్యాక్సిన్ అందిస్తుంది. కాగా.. రేపటి నుండి దేశవ్యాప్తంగా 18 సంవత్సరాలు నిండిన అందరికి ఫ్రీ వ్య�
సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ట్విట్టర్ ను నియంత్రించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వానికి, సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విట్టర్ కు మధ్య వివాదం ముదురుతూనే ఉంది. ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ట్విట్టర్ పై తొలి కేసు నమోదైంది.
భారత్ లో గత ఐదున్నర నెలల నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుంది. ఇక ఇప్పటివరకు 25 కోట్ల డోసుల వ్యాక్సిన్లను ఇచ్చారు.
దేశ వ్యాప్తంగా వణికిస్తోన్న కరోనా సెకండ్ వేవ్ ఫలితంగా ప్రతి ఒక్కరూ ఏదో విధంగా నష్టపోతూనే ఉన్నారు. రెగ్యూలర్ ఉద్యోగుల మాట అటుంచితే కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి మరింత తక్కువ పడిపోయింది. వీరికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటూ ..
కరోనాపై పోరు సర్జికల్ స్ట్రైక్ లా ఉండాలని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది.
‘ప్రజలకు కాపాడే మందులపై దిగుమతి సుంకాన్ని విధించటం సరికాదని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఇంజెక్షన్ల దిగుమతిపై సుంకాన్ని విధించటాన్ని కోర్టు తప్పు పట్టింది. ఈ మ�
కరోనా వైరస్ ను ఎదుర్కొనే విషయంలో దేశంలో మరియు అంతర్జాతీయంగా వస్తున్న విమర్శలను ఎదుర్కొనేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఓ కొత్త పొలిటికల్ ఫ్లాష్ పాయింట్