Home » Central Government
ఎయిర్ బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు డీఆర్డీఓకి అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.. రూ.11 వేల కోట్ల వ్యయంతో దీనిని అభివృద్ధి చేయనుంది డీఆర్డీఓ
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మహిళల ప్రవేశానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేషనల్ డిఫెన్స్ అకాడమీలోకి మహిళలను అనుమతిస్తున్నట్లు వెల్లడించింది.
ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ప్రవేయిట్ బాట పటిస్తున్న కేంద్రం కన్ను ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్టుపై పడింది. విమానాశ్రయాన్ని ప్రయివేట్ పరం చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. దేశంలోని 25 రాష్ట్రాలకు 13,385.70 కోట్ల నిధులు కేటాయించినట్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
ఏపీ రాజధాని విశాఖ.. లోక్సభలో కేంద్రం ప్రకటన
కరోనా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ బుకింగ్ పై కొత్త విధానాన్ని తీసుకొచ్చింది.
దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 375 మంది మృతి చెందారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేదిస్తున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది జులై1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేదించనుంది. వీటి ఉత్పత్తి, రవాణా కూడా ఉండదని తెలిపిం
సభా వ్యవహారాలపై విపక్షాల ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. రాజ్యసభలో జరిగిన గొడవ దృశ్యాలను కేంద్రం బయట పెట్టింది.
ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు దారులకు కేంద్ర శుభవార్త చెప్పింది. ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్, రెన్యూవల్ చార్జీల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. దీని వలన వాహనదారులకు రూ. 1000 వరకు ఆదా అవుతుందని ఆటో మొబైల్ డీలర్స్ అసోసియేషన్ పేర్�