Home » Central Government
వైజాగ్ స్టీల్ ప్లాంట్ సెగ హస్తినకు తాకింది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో కథంతొక్కుతున్నారు కార్మికులు. వారికి మద్దతుగా అధికార, ప్రతిపక్షాలు స్వరం కలపుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ డిపార్ట్మెంట్లలో దాదాపు 8.72 లక్షల ఖాళీ పోస్ట్ లు ఉన్నట్లు సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.
వైద్య విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డెంటల్, మెడికల్ కోర్సుల్లో రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఓబీసీ 27 శాతం, ఈబీడబ్ల్యూఎస్ 10 శాతం రిజర్వేషన్లు ఖరారు చేసింది.
రాహుల్ గాంధీకి సైతం పెగాసస్ ఎదురుదెబ్బ తగిలింది. పార్లమెంట్ వేదికగా ఈ విషయంపై రచ్ఛ మొదలైంది. అతని ఫోన్ కూడా ట్యాప్ అయిందని ఇది పూర్తిగా రాజద్రోహమేనని అన్నారు.
తెలుగు రాష్ట్రాల జల పంచాయితీపై కేంద్రం అనూహ్య నిర్ణయం తీసుకుంది. జల వివాదాలకు స్వస్తిపలికేందుకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నింటినీ కేంద్రం తన పరిధిలోకి తీసుకుంది. కృష్ణా నదిపై ఉన్న 36 ప్రాజెక్టులు, గోదావరిపై ఉన్న 71 ప్రాజెక్టులు ఇక�
కేంద్ర హోంశాఖ ఈ రోజు కీలక నిర్ణయం తీసుకుంది. సెక్షన్ 66-ఏ ఐటీ చట్టం కింద నమోదైన కేసులన్నిటినీ ఎత్తి వేసింది. ఈ మేరకు కేంద్ర పాలిత ప్రాంతాలకు, రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ అదుపులోకి వచ్చినట్లుగా లేదు. ఇప్పటికి దేశంలో 40 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు థర్డ్ వేవ్ ముప్పు పొంచివుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆరోగ్యశాఖ పలు కీలక వ్యాఖ్యలు చేసింది. �
విదేశీ తయారీ వ్యాక్సిన్లు ఫైజర్,మొడెర్నా,జాన్సన్ అండ్ జాన్సన్ కూడా మనకి అందుబాటులోకి వస్తే..దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ మరింత వేగవంతమవుతుందని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకి తెలిపింది.
Central Government : దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతుంది. ప్రతి రోజు 50 లక్షల మందికి పైనే వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. గతంతో పోల్చుకుంటే కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి కూడా భారీగా పెరిగింది. ఉత్పత్తి వేగం మరింత పెంచేలా వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థ�
మీ పాన్-ఆధార్ కార్డు లింక్ చేసుకున్నారా? లేదంటే.. మీ పాన్ ఇక చెల్లదట.. ఇప్పటికే పాన్ ఆధార్ లింక్ గడువు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ తేదీ లోపు మీ పాన్-ఆధార్ లింక్ చేసుకోవాల్సి ఉంటుంది..