Home » central govt over paddy procurement issue
ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం!
కొనుగోలు చేయకపోతే..ఆ ధాన్యాన్నే బీజేపీ కార్యాలయాలపై పోస్తామని హెచ్చరించారు. చివరి రక్తపుబొట్టు దాక రైతుల కోసం పోరాటం చేస్తామని తేల్చిచెప్పారు.