Home » Central Medical Health Department
ఇప్పటివరకు కరోనా నుంచి 4,44,28,417 మంది పూర్తిగా కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి 5,31,753 మంది చనిపోయారు.
ప్రస్తుతం దేశంలో 47,246 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 4,43,70,878 మంది పూర్తిగా కోలుకున్నారు.
ప్రస్తుతం దేశంలో 51,314 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గత 24 గంటల్లో 9,669 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.
గత 24 గంటల వ్యవధిలో 1,96,796 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా 5,676 కొత్త కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం దేశంలో 37,093కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 1,249 కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 1,05,316 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1,249 కరోనా కొత్త కేసులు బయటపడ్డాయి.
భారత్ లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 243 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో వైరస్ సోకి ఒకరు మృతి చెందారు.
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. వరుసగా రెండో రోజు కూడా కొత్త కేసులు వెయ్యిలోపే నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 625 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
దేశంలో కొత్తగా 1,190 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,55,828కి చేరింది. ప్రస్తుతం దేశంలో 16,243 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో కరోనా బారిన పడి 1,375 మంది మృతి చెందారు.
ప్రజలను వరుస వైరస్లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కరోనా ప్రభావంతో రెండేళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోగా.. ఇటీవలి కాలంలో మంకీపాక్స్ వైరస్ ఆందోళనకు గురిచేసింది. తాజాగా టమోటా ప్లూ ఇన్ఫెక్షన్ దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తోంది.
దేశంలో కొత్తగా 10,423 కరోనా పాజిటివ్ కేసులు, 443 మరణాలు నమోదు అయ్యాయి. దేశంలో ఇప్పటివరకు 3,42,96,237 కేసులు, 4,58,880 మరణాలు నమోదు అయ్యాయి.