Home » central minister ajay mishra
బీజేపీపై యూపీలో వ్యతిరేకత పెరిగిందంటూ ప్రతిపక్షాలు చేసిన అసత్య ప్రచారాలను సైతం తిప్పికొడుతూ లఖింపూర్ ఖేరీ జిల్లాలోని మొత్తం 8 నియోజకవర్గాల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది
ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరిలో గతేడాది అక్టోబర్ 3న జరిగిన రైతుల హత్య కేసు ఘటనలో ప్రధాన నిందితుడిగా చెప్పబడిన ఆశిష్ మిశ్రకి మరో 24 గంటల్లో బెయిల్ రానుంది.
లఖీంపూర్ ఖేరి ఘటనలో ముందస్తు కుట్ర జరిగిందని సిట్ స్పష్టీకరణ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా రాజీనామాపై విపక్షాల డిమాండ్లు వెల్లువెత్తాయి.