Home » central minister kishan reddy
కొద్దిరోజులుగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, సీఎం కేసీఆర్కు మధ్య మాటలు లేవనే వార్త విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఈ క్రమంలో గవర్నర్ వర్సెస్ తెరాస నేతల మధ్య అడపాదడపా మాటల యుద్ధం సాగుతోంది...
రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తగ్గించాలని, కేంద్ర సంస్థల నుంచి అప్పులు ఇవ్వాలని ఢిల్లీకి వస్తున్నారని తెలిపారు. GHMC లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉన్నట్లు, మార్చి..
ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స అనంతరం కోలుకున్న యువ నటుడు సాయిధరమ్ తేజ్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు.
షేక్పేట్ ఫ్లై ఓవర్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
ప్రమాదవశాత్తు కిందపడటంతో ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు తుంటి ఎముక విరిగింది. ఢిల్లీలోకి వెస్ట్రన్ కోర్టు వాష్ రూమ్ లో ఈ ప్రమాదం జరిగింది.
COVID-19 Vaccination In Gandhi Hospital : తెలంగాణ రాష్ట్రంలో కరోనా టీకా పంపిణీ ప్రారంభమైంది. కరోనా వ్యాక్సినేషన్ ను నగరంలోని గాంధీ ఆసుపత్రి నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. అంతకుముందు..శనివారం ఉదయం 10.30గంటలక�
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర మంత్రులు మాన్షుక్ మాండవియ, కిషన్ రెడ్డి ఫ్యాక్టరీని సందర్శించున్న నేపథ్యంలో.. ఫ్యాక్టరీలో స్థానికులకు ఉపాధి కల్పించాలంటూ టీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. ఈ ధర్�