CENTRAL PRISION

    పెరోల్ పై బయటికొచ్చి…అదృశ్యమైన Dr Bomb

    January 17, 2020 / 06:12 AM IST

    1993ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషి అయిన 68ఏళ్ల జలీస్ అన్సారీ అదృశ్యమయ్యాడు. పెరోల్ పై ఉన్న అతడు గురువారం(జనవరి-16,2020)ఉదయం నుంచి కన్పించకుండా పోయినట్లు అధికారులు తెలిపారు. లైఫ్ టర్మ్ శిక్ష అనుభవిస్తున్న జలీస్ అన్సారీ ముంబైలోని  అగ్రిపాడా �

10TV Telugu News