-
Home » Central Tourism Department
Central Tourism Department
హుస్సేన్సాగర్ అలలపై లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షో.. ప్రారంభించనున్న కేంద్ర మంత్రి
March 11, 2024 / 07:07 PM IST
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మంగళవారం సాయంత్రం 5 గంటలకు అత్యాధునిక సాంకేతికతతో కూడిన వాటర్ స్క్రీన్, మ్యూజికల్ ఫౌంటేన్ పై లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షోను ప్రారంభించనున్నారు.