Home » Centre
అస్సాం ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఏమిటి ఏదన్నా మంచి ముహూర్తంకోసం చూస్తున్నారా? అంటూ ప్రశ్నించింది.
దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం డిసెంబర్ 4వతేదీన జరగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలపైనే అందరి దృష్టి పడింది. పార్లమెంటు సమావేశాలకు ముందు డిసెంబరు 2వతేదీన ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కేంద్రప్�
పాన్-ఆధార్ లింక్ గడువును మరోసారి పెంచుతూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ (సీబీడీటీ) ఈ మేరకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ట్యాక్స్ చెల్లింపుదారులకు ఈ విషయంలో మరికొంత సమయం ఇచ్చే ఉద్దేశంతో తాజా నిర్ణయం
ఆరు రాష్ట్రాల్లో కేసులు ఉన్నట్లుండి పెరిగిపోతున్నాయి. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. ఆయా రాష్ట్రాలకు లేఖలు రాసింది. తెలంగాణతోపాటు మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖలు రాసింది. కోవిడ్ కేసులు పెరగకుం�
మోదీ కాన్వాయ్ ముందుకు కదిలే పరిస్థితి లేకపోయింది. సుమారు 20 నిమిషాల పాటు ఆయన కాన్వాయ్ రోడ్డుపైనే అగిపోయింది. అనంతరం మోదీ ఢిల్లీకి వెనుదిరిగారు. ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ సీరియస్ అయింది. భద్రతా లోపంపై వివరణ ఇవ్వాలని అప్పటి పంజాబ్ సీఎం చరణజిత్ సిం�
కొద్ది రోజులుగా పంజాబ్లో ఖలిస్తాన్ ఉద్యమం తీవ్రరూపం దాలుస్తోంది. ఖలిస్తాన్ మద్దతుదారులు పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతున్నారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీంతో పోలీసులకు, ఖలిస్తాన్ మద్దతుదారులకు మధ్య ఘర్షణ జరుగుతో�
కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు మధ్య కొలీజియం రగడ రగులుతున్న నేపథ్యంలో ఈ సిఫారసులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదిలా ఉంటే.. మామూలుగా అయితే ఒక ఫైలు క్లియర్ కాకుండా మరొక ఫైలును సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి పంపదు. కానీ ఈ ఐదుగు�
వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా మోదీ ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ అవుతుంది. వచ్చే ఏడాది వోటాన్ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభల్ని ఉద్దేశించి �
దేశంలో పాల కల్తీ ఎక్కువగా జరుగుతోందని.. పాల కల్తీని నియంత్రించకపోతే 2025కల్లా 87 శాతం జనాభా క్యాన్సర్ వంటి ప్రమాదకర రోగాల బారిన పడతారని ఇటీవల ఒక ప్రచారం మొదలైంది. ఈ సూచన ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసినట్లుగా కూడా ప్రచారం జరిగింది. అయితే, ఈ ప్రచారంలో ని�
కొద్ది రోజుల క్రితం కొవిడ్-19 అంటూ హడావుడి చేసిన కేంద్ర ప్రభుత్వం, నాలుగు రోజులు పోయాక ఆ ప్రస్తావనే ఎత్తడం లేదు. ఇక కొవిడ్ నిబంధనలు వార్తలు చక్కర్లు కొట్టినప్పటికీ ఇప్పటి వరకు కేంద్రం నుంచి అలాంటివి రాలేదు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కొవిడ్�