Home » Centre Kerala
భారత వాతావరణశాఖ గురువారం ప్రజలకు చల్లటి కబురు చెప్పింది. ‘‘చిటపట చినుకులు పడుతూ ఉంటే...చెట్టు నీడకై పరుగిడుతుంటే...కారు మబ్బులు కమ్ముతు ఉంటే’’ చెప్పలేని ఆ హాయి అంటూ ప్రజలు రుతుపవనాల ఆగమనంతో పాటలు పాడుకుంటున్నారు....
కేరళలోని ఎర్నాకుళం, తిరువనంతపురం, కొట్టాయంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. అయితే, దీనిపై అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి అన్నారు.
ఇంటివద్దకే నేరుగా వెళ్లి వ్యాక్సిన్ వెయ్యడం సాధ్యం కాదంటూ కేంద్రం చెబుతుండగా.. ఎందుకు సాధ్యం కాదంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది ముంబై హైకోర్టు.