Centre

    మహారాష్ట్రలో పరిస్థితిపై కేంద్రం ఆందోళన

    March 11, 2021 / 08:03 PM IST

    Maharashtra మహారాష్ట్రలో కోవిడ్ కేసులు పెరుగుండటంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోందని నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. మహారాష్ట్రలో పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని, కేసుల పెరుగుదలతో నాగ్‌పూర్‌లో లాక్‌డౌన్ ప్రకటన వచ్చిందని ద

    విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై భగ్గుమన్న ప్రజానీకం..బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు

    March 9, 2021 / 01:31 PM IST

    విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం ప్రకటనతో విశాఖ భగ్గుమంది. ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉక్కు కార్మికులు, నిర్వాసితులు చేపట్టిన ఆందోళన రాత్రి నుంచి కొనసాగుతోంది. రాత్రి నుంచి విశాఖలో ఆందోళనలు మిన్నంటాయి.

    తెలంగాణ భారత్‌లో భాగం కాదా?: కేటీఆర్

    March 5, 2021 / 02:09 PM IST

    ఆత్మనిర్భర్‌ భారత్‌ నినాదం ఇస్తే సరిపోదు.. అందుకు తగ్గట్టుగా చర్యలు చేపట్టాలని అన్నారు తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖా మంత్రి కేటీఆర్. ఇండియా టీకాల రాజధానిగా తెలంగాణ మారిందని, ఐటీ, లైఫ్‌ సెన్సెస్‌, ఫార్మా, నిర్మాణ రంగాల్లో నగరం అగ్రస్థానంలో ఉందని అ�

    సోషల్ మీడియాపై కేంద్రం కొత్త గైడ్ లైన్స్, ఫేక్ న్యూస్ పై ఉక్కుపాదం

    February 25, 2021 / 02:37 PM IST

    OTT and Digital Platforms : భారత్‌లో సోషల్‌ మీడియా, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ కట్టడికి కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు ఇప్పటికే సంకేతాలు ఇచ్చిన కేంద్రం.. ఇప్పుడు ఐటీ చట్టంలో సవరణలు ప్రతిపాదిస్తోంది. ఇవి అమల్లోకి వస్తే సోషల్‌ మీడియా గ్రూపులు, యాప్‌లతో పాటు ఓటీటీల్లో ప

    ఫేక్ న్యూస్‌పై పిటిషన్ : కేంద్రం, ట్విట్టర్‌కు సుప్రీం నోటీసులు

    February 12, 2021 / 12:19 PM IST

    Supreme Court notice to Centre and Twitter on plea : సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్, తప్పుడు సమాచార నియంత్రణకు సంబంధించి కేంద్రానికి ప్రముఖ మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ ట్విట్టర్‌ సహా ఇతర సోషల్ ప్లాట్ ఫాంలకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సోషల్ మ

    వారానికి 4 రోజులే పని..కొత్త లేబర్ కోడ్ తీసుకురానున్న కేంద్రం

    February 9, 2021 / 04:12 PM IST

    4-day work per week కొత్త లేబ‌ర్ కోడ్‌ ను తీసుకువ‌చ్చేందుకు కేంద్రప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ కొత్త కార్మిక చట్టాలు అమలులోకి వస్తే.. కంపెనీలు వారానికి 4 రోజులు మాత్రమే ఉద్యోగుల‌తో ప‌ని చేయించుకునే వీలు క‌లుగుతుంది. అయితే వారానికి మొత్తం ప‌ని గంట‌లు మాత్�

    నిధులకు ఇబ్బందేం లేదు.. పోలవరం వేగం పెంచండి: కేంద్రం

    February 8, 2021 / 02:41 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో వేగం పెంచాలని రాష్ట్రప్రభుత్వాన్ని కోరింది కేంద్రం. ఈ మేరకు కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ కీలక ప్రకటన చేశారు. కొన్ని విషయాల్లో శ్రద్ధ వహించి, ఆర్‌అండ్�

    విశాఖ స్టీల్ ప్లాంట్ పై బీజేపీలో రెండు మాటలు, సోము వీర్రాజు – సుజనా ఏమన్నారు ?

    February 6, 2021 / 06:51 AM IST

    Visakhapatnam steel plant : విశాఖ స్టీల్ ప్లాంట్‌పై బీజేపీలో రెండు మాటలు వినిపిస్తున్నాయ్‌. స్టీల్ ప్లాంట్ నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. ఇటు దేశానికి ఆర్థికంగా వినియోగపడేందుకు ఇలాంటి నిర్ణ

    విశాఖ ఉక్కు, ప్రైవేటుకు దక్కు!

    February 4, 2021 / 12:11 PM IST

    vizag steel plant : విశాఖ ఆయువుపట్టు సడలుతోందా? ఉక్కు పిడికిలి బిగించి తెలుగు వాడు సాధించిన ఉక్కు కర్మాగారం ఉట్టిదైపోతోందా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధికి కేంద్రంగా నిలిచిన ఉక్కు పరిశ్రమ.. పెట్టుబడుల ఉపసంహరణ వేటలో చిక్కిశల్యమైపోతోందా? త�

    కరోనా నుంచి కోలుకున్నట్లేనా.. భారత్‌లో భారీగా తగ్గిన కొత్త కేసులు

    February 2, 2021 / 12:53 PM IST

    corona recovery rate:కరోనా వైరస్ కారణంగా ఎన్నో ఇబ్బందులు పడ్డ ఇండియా ఇప్పుడు కోలుకుంటోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడం.. సాధారణ పరిస్థితులు రావడంతో కాస్త ఉపశమనం పొందుతున్న ప్రజానికం.. కేసులు కూడా పదివేల దిగువకు రావడంతో ఊపిరి పీల్చుకుంటోంది. ద�

10TV Telugu News