Home » Centre
Maharashtra మహారాష్ట్రలో కోవిడ్ కేసులు పెరుగుండటంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోందని నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. మహారాష్ట్రలో పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని, కేసుల పెరుగుదలతో నాగ్పూర్లో లాక్డౌన్ ప్రకటన వచ్చిందని ద
విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం ప్రకటనతో విశాఖ భగ్గుమంది. ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉక్కు కార్మికులు, నిర్వాసితులు చేపట్టిన ఆందోళన రాత్రి నుంచి కొనసాగుతోంది. రాత్రి నుంచి విశాఖలో ఆందోళనలు మిన్నంటాయి.
ఆత్మనిర్భర్ భారత్ నినాదం ఇస్తే సరిపోదు.. అందుకు తగ్గట్టుగా చర్యలు చేపట్టాలని అన్నారు తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖా మంత్రి కేటీఆర్. ఇండియా టీకాల రాజధానిగా తెలంగాణ మారిందని, ఐటీ, లైఫ్ సెన్సెస్, ఫార్మా, నిర్మాణ రంగాల్లో నగరం అగ్రస్థానంలో ఉందని అ�
OTT and Digital Platforms : భారత్లో సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్ఫామ్స్ కట్టడికి కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు ఇప్పటికే సంకేతాలు ఇచ్చిన కేంద్రం.. ఇప్పుడు ఐటీ చట్టంలో సవరణలు ప్రతిపాదిస్తోంది. ఇవి అమల్లోకి వస్తే సోషల్ మీడియా గ్రూపులు, యాప్లతో పాటు ఓటీటీల్లో ప
Supreme Court notice to Centre and Twitter on plea : సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్, తప్పుడు సమాచార నియంత్రణకు సంబంధించి కేంద్రానికి ప్రముఖ మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ ట్విట్టర్ సహా ఇతర సోషల్ ప్లాట్ ఫాంలకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సోషల్ మ
4-day work per week కొత్త లేబర్ కోడ్ ను తీసుకువచ్చేందుకు కేంద్రప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ కొత్త కార్మిక చట్టాలు అమలులోకి వస్తే.. కంపెనీలు వారానికి 4 రోజులు మాత్రమే ఉద్యోగులతో పని చేయించుకునే వీలు కలుగుతుంది. అయితే వారానికి మొత్తం పని గంటలు మాత్�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో వేగం పెంచాలని రాష్ట్రప్రభుత్వాన్ని కోరింది కేంద్రం. ఈ మేరకు కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కీలక ప్రకటన చేశారు. కొన్ని విషయాల్లో శ్రద్ధ వహించి, ఆర్అండ్�
Visakhapatnam steel plant : విశాఖ స్టీల్ ప్లాంట్పై బీజేపీలో రెండు మాటలు వినిపిస్తున్నాయ్. స్టీల్ ప్లాంట్ నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. ఇటు దేశానికి ఆర్థికంగా వినియోగపడేందుకు ఇలాంటి నిర్ణ
vizag steel plant : విశాఖ ఆయువుపట్టు సడలుతోందా? ఉక్కు పిడికిలి బిగించి తెలుగు వాడు సాధించిన ఉక్కు కర్మాగారం ఉట్టిదైపోతోందా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధికి కేంద్రంగా నిలిచిన ఉక్కు పరిశ్రమ.. పెట్టుబడుల ఉపసంహరణ వేటలో చిక్కిశల్యమైపోతోందా? త�
corona recovery rate:కరోనా వైరస్ కారణంగా ఎన్నో ఇబ్బందులు పడ్డ ఇండియా ఇప్పుడు కోలుకుంటోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడం.. సాధారణ పరిస్థితులు రావడంతో కాస్త ఉపశమనం పొందుతున్న ప్రజానికం.. కేసులు కూడా పదివేల దిగువకు రావడంతో ఊపిరి పీల్చుకుంటోంది. ద�