Home » Centre
ఎయిరిండియా ప్రైవేటీకరణకు బ్రేక్ పడింది. కరోనా కారణంగా ఈ ఏడాది కూడా ప్రైవేటీకరణ లేనట్లే అన్నట్లుగా తెలుస్తుంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఎయిర్ ఇండియా ఫైనల్ బిడ్డర్ పేరు ఖరారు కావాల్సి ఉండగా.. మరోసారి ప్రైవేటీకరణలో జాప్యం ఏర్పడి
కరోనా నేపథ్యంలో ప్రజలకు ఆహార కొరత సమస్య రాకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది.
కోవిడ్ రోగి దేశంలో ఎక్కడైనా ఆసుపత్రిలో చేరవచ్చని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో కేంద్రం వెల్లడించింది.
Chiranjeevi Request:దర్శకరత్న దాసరి నారాయణరావుకి పద్మ పురస్కారం ఇవ్వాలంటూ మెగాస్టార్ చిరంజీవి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దర్శకత్వంలోనూ.. తెలుగు సినిమా పరిశ్రమలోనూ.. తనదైన ప్రతిభతో పేరు తెచ్చుకుని, ఇండస్ట్రీకి పెద్దగా నిలబడ్డ ద�
కరోనా సంక్షోభ సమయంలో, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రాలకు ఇది బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలకు మూల ధన వ్యయం కింద రూ.15 వేల కోట్లు సమకూర్చనున్నట్లు తెలిపింది. 50 సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణం కింద
కేంద్రప్రభుత్వంపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
GNCTD Act దేశ రాజధానిలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతున్న ఈ సమయంలో వివాదాస్పద జీఎన్ సీటీడీ(Government of National Capital Territory of Delhi)సవరణ చట్టం 2021ని అమల్లోకి తీసుకొస్తూ బుధవారం కేంద్ర హోంమంత్రిత్వశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ బిల్లును మార్చి-2021లో పార్లమెంటు ఆమోద�
COVID-19 plan కరోనాపై జాతీయ ప్రణాళికను(national plan) మంగళవారం సుప్రీం కోర్టుకు సమర్పించింది కేంద్ర ప్రభుత్వం. మొత్తం 200 పేజీల అఫిడవిట్ను కోర్టుకి సమర్పించింది కేంద్రం. కరోనా సంక్షోభ సమయంలో అత్యవసర వస్తువులు, సేవల పంపిణీకి సంబంధించి తన ప�
దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్ననేపథ్యంలో కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు పలు కీలక సూచనలు చేసింది.
దేశంలో కొవిడ్ కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆక్సిజన్ వినియోగంపై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది.