Home » Centre
మోడీ ప్రభుత్వం ఎర్పాటయ్యాక చేపట్టిన ముఖ్యమైన ప్రాజెక్టులలో ఒకటి స్మార్ట్ సిటీ మిషన్. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా ఇండియా స్మార్ట్ సిటీ పోటీ-2020 ఫలితాలను శుక్రవారం ప్రకటించింది కేంద్రం.
కరోనా వైరస్ మహమ్మారి సమయంలో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారంపై ప్రధాని ప్రశంసలు కురించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త కరోనా పాలసీ నేటి నుంచి అమల్లోకి రానుంది. ఈ పాలసీలో భాగంగా దేశంలో 18 ఏళ్లు నిండిన అందరికీ కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా వ్యాక్సిన్లు వేయనుంది. దీనికోసం దేశంలో తయారయ్యే వ్యాక్సిన్లలో 75 శాతం వ్యాక్సిన్ డోసులు సే�
జమ్ముకశ్మీర్ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉండగా.. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయించింది. ఇప్పటివరకు దేశంలో ఏ రాష్ట్రానికి కేటాయించని విధంగా నిధులు ఇచ్చింది కేంద్రం.
భారత్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా కూడా మరణాలు మాత్రం తగ్గట్లేదు. ఫస్ట్ వేవ్తో పోలిస్తే, ఈసారి మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. కరోనా రోజువారీ కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నా.. మరణాల సంఖ్య మాత్రం తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తున్నది.
బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బందోపాధ్యాయ్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి బిగ్ షాక్ ఇచ్చారు మమతా బెనర్జీ.
New Rules in Social media: భారత్లో సోషల్ మీడియాపై నిబంధనల కత్తి వేలాడుతోంది. దిగ్గజ సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ కేంద్రం చర్యలకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. సోషల్ మీడియా కట్టడికి ఈ ఏడాది ఫిబ్రవరి 25న కేంద్ర ప్రభుత్వం కొత
ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల ఉద్యోగులకు వ్యాక్సిన్ వేసేందుకు కేంద్రం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఉద్యోగులకు మాత్రమే వ్యాక్సినేషన్ ఇస్తే సరిపోతదని, వారి కుటుంబసభ్యులకు కూడా టీకా ఇస్తేనే బెటర్ గా ఉంటుందని పలు సంస్థలు కేంద్ర వైద్య ఆరోగ్�
దేశీయంగా రెండు కోవిడ్-19 వ్యాక్సిన్ లు అవుతున్నప్పటికీ..వ్యాక్సిన్ కొరత రాష్ట్రాలను వేధిస్తోన్న విషయం తెలిసిందే.