Home » Centre
సొంతపార్టీ నిర్ణయాలపైన కూడా విమర్శలు చేసేందుకు వెనుకాడని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ మరోసారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన గళం విప్పారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. మొత్తం 60 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయన్నారు.
వినియోగదారుల నుంచి సర్వీసు ఛార్జీల పేరిట రెస్టారెంట్లు అక్రమంగా బిల్లులు వసూలు చేస్తుండటంపై కేంద్రం సీరియస్ అయింది. సర్వీసు ఛార్జీలు బలవంతంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్ర�
దేశంలోకి గత ఏడాది భారీ స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చినట్లు కేంద్రం ప్రకటించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను, 83.57 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర వాణిజ్య శాఖ శుక్రవారం ప్రకటించింది.
ముస్లింల బహుభార్యత్వంపై తన వైఖరేంటో స్పష్టం చేయాలని కేంద్రానికి సూచించింది ఢిల్లీ హైకోర్టు. భార్య ఉండగానే, ఆమె అనుమతి లేకుండా మరో పెళ్లి చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఒక ముస్లిం మహిళ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసింది.
ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు గెలిచిన తర్వాత ఫ్రీగా గిఫ్ట్లు ఇవ్వడం.. ఉచిత పథకాలు హామీలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
"హైరిస్క్" కేటగిరీలో ఉంటే తప్ప, ప్రత్యేకంగా కోవిడ్ పరీక్షించుకోవల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది కేంద్రం.
ఒమిక్రాన్ రూపంలో కరోనా కష్టపెడుతూ ఉండగా.. ఒమిక్రాన్ కట్టడి చేసేందుకు రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది.
జూన్ 5, 2020 వ్యవసాయ చట్టాలు అమల్లోకి తీసుకువచ్చింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.
ఢిల్లీ-ఎన్సీఆర్లో కాలుష్యం నిరంతరం పెరుగుతోంది. పెరుగుతున్న కాలుష్యం ప్రభావం ప్రజల ఆరోగ్యంపై పడుతోంది.
రైతాంగంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని అన్నారు బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్.