Centre

    గంగలో విగ్రహ నిమజ్జనం చేస్తే 50వేలు ఫైన్

    October 3, 2019 / 06:56 AM IST

    గంగా, దాని ఉపనదులలో విగ్రహా నిమజ్జనం చేస్తే 50వేల రూపాయల ఫైన్ విధిస్తామంటోంది కేంద్రప్రభుత్వం. దసరా, దీపావళి, చాత్, సరస్వతి పూజలతో సహా  మరికొన్ని పండుగలు సమీపిస్తున్న సమయంలో గంగానదిలో విగ్రహాన్ని నిమజ్జనం చేయడాన్ని నివారించే దిశగా కేంద్రప�

    ఆర్టికల్ 371ని కేంద్రం టచ్ చేయదు

    September 8, 2019 / 03:49 PM IST

    ఆర్టికల్ 371రద్దుపై వస్తున్న ఊహాగానాలకు కేంద్రహోం మంత్రి అమిత్ షా చెక్ పెట్టారు. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించే ఆర్టికల్ 371ను కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయదని అమిత్‌షా తేల్చి చెప్పారు. జమ్మూకశ్మీర్‌కు ప్ర

    పెన్షన్ పథకానికి రైతులను చేర్చండి…తెలంగాణని కోరిన కేంద్రం

    August 26, 2019 / 04:56 AM IST

    కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ లబ్ధిదారులను నిర్థారించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రప్రభుత్వం కోరింది. 60ఏళ్లు దాటిన చిన్న, సన్నకారు రైతులకు 3వేల రూపాయలు వృద్ధాప్య పెన్షన్ అంది�

    అప్పుడు సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరగలేదు: RTI సమాధానం

    May 7, 2019 / 01:00 PM IST

    సర్జికల్‌ స్ట్రైక్స్‌ అంశంపై కేంద్రంలోని బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్దం సాగుతూనే ఉంది. దేశ రక్షణ విషయంలో బీజేపీ తీసుకున్న నిర్ణయాలు కాంగ్రెస్ తీసుకోలేదంటూ ప్రధాని మోడీ వ్యాఖ్యలు చేయగా.. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌.. యూపీఏ హయాం

    మోడీ పచ్చి అబద్దాలకోరు: కేంద్రంలో చక్రం తిప్పేది మేమే

    April 6, 2019 / 01:09 PM IST

    ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ పాలనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మోడీ పచ్చి అబద్దాలకోరు అంటూ మమత విమర్శించారు.

    టిక్ టాక్ బ్యాన్ చేయండి : హైకోర్టు ఆదేశం

    April 4, 2019 / 04:30 AM IST

    ఇప్పుడు యువత అంతా చాలావరకు ఆన్‌లైన్‌లోనే గడిపేస్తుంది. ఉదయం లేచింది మొదలు.. పడుకునేవరకు యువతకు ఆన్‌లైన్‌లోనే ఉండిపోతుంది. డబ్‌శ్మాష్‌లు, సెల్ఫీ వీడియోలు, పబ్‌జీ గేమ్‌ల చుట్టూనే యువత తిరుగుతుంది. ఇప్పటికే పబ్‌జీ గేమ్ సమాజానికి హానికరంగా మా�

    బ్లూవేల్‌కు మించి: ‘టిక్ టాక్’ App బ్యాన్ చేయాల్సిందే

    February 13, 2019 / 11:38 AM IST

    ట్రెండ్ మారుతోంది. ఇప్పుడంతా ఆన్ లైన్ యాప్స్ దే హవా. లేచిన దగ్గరనుంచి రాత్రి పడుకొనే వరకు యువత అంతా ఆన్ లైన్ లోనే గడిపేస్తోంది. స్మార్ట్ ఫోన్ లో చక్కగా నచ్చిన యాప్స్ ఇన్ స్టాల్ చేసుకోవడం..

    హజారే దీక్ష: నాకేమన్నా అయితే మోడీని నిలదీస్తారు

    February 3, 2019 / 07:46 AM IST

    మహారాష్ట్ర : ప్ర‌ముఖ గాంధేయ‌వాది, సామాజిక కార్య‌క‌ర్త అన్నా హజారే మరోసారి మోడీపై నిప్పులు చెరిగారు. లోక్ పాల్, లోకాయుక్తల నియామకాల్లో జరుగుతున్న జాప్యంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన 81 ఏళ్ల హజారే మరోసారి దీక్ష చేపట్టారు. జనవరి 30వ తేదీన మహార

    బడ్జెట్ 2019 హైలెట్స్: రైల్వేలకు రూ.64వేల 587కోట్లు

    February 1, 2019 / 07:35 AM IST

    కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ 2019-20లో రైల్వే రంగానికి కూడా భారీ కేటాయింపులు ప్రకటించింది. ఇప్పటికే పలు రంగాలకు తాయిలాలు ప్రకటించిన కేంద్రం.. భారతీయ రైల్వేలకు ఈ ఏడాది బడ్జెట్ లో భారీ కేటాయింపులు ఉన్నట్టు తెలిపింది.

10TV Telugu News