Home » Centre
లాక్డౌన్ ప్రకటించి పదిరోజులు. దీంతో దేశానికి తాళం పడింది. ఆర్ధికవ్యవస్థ శీర్షాసనం వేసింది. ఇప్పటికే జీతాల్లేని జీవితాలు, ఉద్యోగాలు ఊడిపోతాయేమో అనే అంచనాలు మరోవైపు. ఇప్పుడేం చేయాలి? 21రోజుల లాక్ డౌన్ తర్వాతా…ఏం చేయాలి? లాక్డౌన్ నుంచి ఎలా బ
21 రోజుల దేశవ్యాప్త లాక్డౌన్ ను ప్రధానమంత్రి ప్రకటించిన తర్వాత సుమారు 6 లక్షల మంది వలస కార్మికులు నగరాల నుంచి తమ గ్రామాలకు కాలినడకనే వెళ్లారని ఇవాళ(మార్చి-31,2020) కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి తెలియజేసింది. మార్చి-31,2020 ఉదయం 11గంటల సమయానికి రోడ్
ప్రపంచదేశాలను భయాందోళనకు గురిచేస్తున్న కరోనా వైరస్.. మన దేశంలో కూడా ఊహించనంత వేగంగా విస్తరిస్తుంది. ఇప్పటికే ఈ వైరస్ 416మందికి సోకగా.. కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమయ్యింది. ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చ
తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో వెల్లడించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రాష్ట్ర ఏర్పడిన అనంతరం గత ఆరు ఏండ్లలో కేంద్రం నుంచి రాష్ట్రానికి వివిధ పద్దుల కింద రూ. 1, 58, 735 కోట్ల నిధులు విడుదలయ్యాయన్నారు. 2020, ఫిబ్రవరి 10వ తేదీ �
కేరళలో పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డిఎఫ్ ప్రభుత్వ 2020-21 బడ్జెట్ను ఆర్థికశాఖ మంత్రి థామస్ ఐజాక్ శుక్రవారం(ఫిబ్రవరి-7,2020)ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్ తీవ్ర రాజకీయ విమర్శలకు దారితీసింది. బడ్జెట్ కవర్ పేజీపై మహాత్మా గ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరిహద్దులు మార్చొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది కేంద్ర హోం శాఖ పరిధిలోని జనాభా లెక్కల డైరెక్టరేట్. త్వరలో 2021 జనాభా లెక్కల గణన జరగనుందని, అది పూర్తయ్యే వరకు పరిపాలనా విభాగాల(అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్)
రిపబ్లిక్ డే…జనవరి 26. ఈ పరేడ్కు విశేష ప్రాధాన్యం ఉంది. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని బీటింగ్ ది రిట్రీట్ జరుగుతుంది. ఈ సందర్భంగా ట్యూన్ల జాబితా నుంచి రక్షణ మంత్రిత్వ శాఖ ఓ శ్లోకాన్ని తొలగించారు. మహాత్మా గాంధీకి ఎంతో ఇష్టమైందిగా భావ�
కమ్యూనిస్టు ప్రభుత్వానికి మోడీ సర్కార్ మరో షాక్ ఇచ్చింది. గతేడాది వివిధ రాష్ట్రాల్లో వరదలు వచ్చిన విషయం తెలిసిందే. జాతీయ విపత్తు సహాయ నిధి కింద ఏడు రాష్ట్రాలకు గానూ రూ.5,908.56 కోట్లు విడుదల చేసేందుకు సోమవారం కేంద్రం ఆమోదం తెలపింది. కర్నాటక,హిమా�
అసోం ఎన్ఆర్సీపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. పిల్లలను తల్లిదండ్రులు, కుటుంబాల నుంచి వేరు చేస్తున్నారని.. వారిని డిటెన్షన్ సెంటర్లకు తరలిస్తున్నారని ఓ సంస్థ సుప్రీంకోర్టుని ఆశ్రయింది. అసోం జాతీయ పౌరుల రిజిస్ట్రర్ లో పేర్లు నమోదు కాని పిల
పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులే కాదు.. మిడతలు కూడా భారత్ లోకి చొరబడ్డాయి. పాక్ వైపు నుంచి మన దేశ సరిహద్దుల్లోని భూభాగంలోకి దండెత్తాయి. గుజరాత్కు లక్షలాది మిడతలు వస్తున్నాయి. పంట పొలాలపై పడి నాశనం చేస్తున్నాయి. మిడతల కారణంగా ఆవాలు, ఆముదం, సోంపు, �