Centre

    Rajasthan Political Crisis : కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

    July 24, 2020 / 10:51 AM IST

    రాజస్థాన్‌ రాజకీయ డ్రామా రసవత్తరంగా సాగుతోంది. సుప్రీంకోర్టులో పైలట్‌ వర్గానికి ఊరట లభించింది. రాజస్థాన్‌ హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. పైలట్‌ అనర్హత పిటిషన్‌పై రాజస్థాన్‌ హైకోర్టు 2020, జులై 24వ తేదీ శుక్రవ�

    చైనాకు చెక్…బ్రహ్మపుత్ర నది కింద సొరంగానికి కేంద్రం అనుమ‌తి

    July 14, 2020 / 10:03 PM IST

    సరిహద్దులో చైనాతో వివాదం నెలకొన్న సమయంలో భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బ్రహ్మపుత్ర నది కింద వ్యూహాత్మక సొరంగం నిర్మించడానికి కేంద్రం సూత్రప్రాయంగా అనుమతి తెలిపింది. ఈ నాలుగు వ‌రుస‌ల సొరంగం అసోంలోని గోహ్పూర్ ను అదేవిధంగా నుమా�

    పనికిరాని ప్లాస్టిక్ తో…లక్ష కి.మీ రోడ్లు వేసిన కేంద్రం

    July 10, 2020 / 04:41 PM IST

    రహదారుల నిర్మాణంలో ప్లాస్టిక్ వ్యర్థాలను కేంద్ర ప్రభుత్వం ఉపయోగిస్తోంది. ఇప్పటివరకు ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం 1 లక్ష కిలోమీటర్ల రహదారిని నిర్మించింది. రీసైక్లింగ్ కుదరని ప్లాస్టిక్​ను ఇందుకోసం వాడింది. ఫలితంగా కొ�

    టెర్రరిస్టు గ్రూపుల 40 యూఎస్ వెబ్‌సైట్లు బ్లాక్ చేసిన కేంద్రం

    July 5, 2020 / 10:08 PM IST

    ఖలిస్తానీ అవుట్‌ఫిట్స్ కు సంబంధం ఉన్న వారిని టెర్రరిస్టులు అని తెలుసుకున్న తర్వాత .. ఆదివారం ప్రభుత్వం ఓ కీలక ప్రకటన చేసింది. సిక్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే), ఓ అవుట్ లాడ్ ఆర్గనైజేషన్ ను బ్లాక్ చేసి సెషనిస్ట్ యాక్టివిస్ట్ పనులను నిలిపివేశారు. అమ

    మనుషులపై ప్రయోగదశలో కరోనా వ్యాక్సిన్

    July 5, 2020 / 09:19 PM IST

    దేశమంతా కొవిడ్ 19కు మందు కనిపెట్టే ప్రక్రియలో భాగంగా ఆదివారం కేంద్రం హ్యూమన్ ట్రయల్ స్టేజ్ లోకి అడుగుపెట్టింది. మహమ్మారి ముగింపు కోసం వ్యాక్సిన్ టెస్టుల ఆరంభం జరిగింది. కొవిడ్-19 వ్యాక్సిన్ క్యాండిడేట్ కొవాక్సిన్ ను హైదరాబాద్ కు చెందిన భారత�

    కేరళపై కేంద్రం సీరియస్….కావాలంటే ఆ పని చేసుకోవచ్చని రాష్ట్రాలకు లేఖ

    April 20, 2020 / 06:10 AM IST

    కరోనా వైరస్ ను కట్టడిచేసేందుకు విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ నిబంధనలను రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలు ఉల్లంఘించకూడదని కేంద్రప్రభుత్వం సృష్టం చేసింది. లాక్ డౌన్ సమయంలో రాష్ట్రాలు తమ సొంత కార్యకలాపాలను అనుమతించడం చేయకూడదని తెలిపింది. క�

    వలస కూలీలు ఎక్కడ వారెక్కడే ఉండాలి- కేంద్రం

    April 19, 2020 / 11:21 AM IST

    వలస కూలీలుఎక్కడ వారెక్కడే ఉండాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూలీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణాలకు అనుమతినివ్వకూడదని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర�

    కరోనా జాగ్రత్తలతో ఎక్కువ ఆర్ధిక కార్యకలాపాలకు అనుమతి

    April 13, 2020 / 06:00 AM IST

    లాక్ డౌన్ పొడిగింపు సమయాల్లో కూడా సమంజసమైన రక్షణలతో(RESONABLE SAFEGUARDS)ఎక్కువ పరిశ్రమల కార్యకలాపాలను అనుమతించాలని వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ సూచించింది. హోంమంత్రిత్వశాఖను ఉద్దేశించి రాసిన లేఖలో…ఆటో,టెక్స్ టైల్,ఢిఫెన్స్,ఎలక్ట్రానిక్స్ మరియు ఇతర క�

    3జోన్లుగా లాక్ డౌన్ మార్గదర్శకాలు…కేంద్రం కొత్త ఆలోచన

    April 12, 2020 / 11:54 AM IST

    కరోనా వైరస్ నేపథ్యంలో దేశాన్ని జోన్లుగా విభజించే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. వైరస్ ఉదృతిని బట్టి వివిధ ప్రాంతాలను రెడ్,ఆరెంజ్,గ్రీన్ రంగులతో గుర్తించాలని నిర్ణయించారు. 15కేసుల కంటే తక్కువ కేసులు ఉన్న, మళ్లీ కొత్త కేసులు నమోదుకాకుండా ఉం

    దేశవ్యాప్తంగా రెడ్ జోన్‌లు: ఏపీలో ఏడు జిల్లాలు.. తెలంగాణలో మూడు!

    April 6, 2020 / 03:45 AM IST

    దేశాలకు దేశాలను వణికిస్తూ.. మనదేశంపై పంజా విసిరిన కరోనా లాక్ డౌన్ వైపు మళ్లేలా చేసింది. ఇటువంటి సమయంలో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ గురించి రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది. మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారి నుంచి కరోనా వ్యాపించే ప్రమాదం �

10TV Telugu News