Centre

    Polavaram Project : బాబు ఏం చేశారు ? REC బహిర్గతం

    September 23, 2020 / 01:27 PM IST

    Polavaram  : ఏపీ రాష్టంలో ప్రాజెక్టుగా..మాజీ సీఎం చంద్రబాబు చేసిన విషయాలను కేంద్ర జల్ శక్తి ఆర్థిక సలహాదారు జగన్ మోహన్ గుప్తా..నేతృత్వంలోని రివైజ్డ్‌ ఎస్టిమేట్స్‌ కమిటీ (Revised Cost Committee (RCC)) బహిర్గతం చేసింది. నీటి పారుదల విభాగానికి అయ్యే ఖర్చును విడుదల చేస్

    6 పంటలకు కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం

    September 21, 2020 / 09:03 PM IST

    వివాదాస్పదమైన వ్యవసాయ బిల్లులను పార్లమెంట్ ఆమోదించడంపై రగడ కొనసాగుతున్న తరుణంలో కేంద్రం కీలక నిర్ణయం ప్రకటించింది. గోధుమ సహా ఆరు రబీ పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతున్నట్లు కేంద్ర వ్యవసాయం మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సోమవారం లోకసభలో ప్రకట�

    Farm Bills – 2020 : విపక్షాలు ఎందుకు వద్దంటున్నాయి ? పూర్తి వివరాలు

    September 20, 2020 / 09:26 AM IST

    Agriculture Minister Narendra Singh Tomar : పార్లమెంట్‌ వేదికగా.. కేంద్రం తీసుకొస్తున్న మూడు వ్యవసాయరంగ బిల్లులపై మాటల యుద్ధం నడుస్తోంది. విపక్షాల నిరసనలు, అనేక రాష్ట్రాల్లో రైతుల ఆందోళనల మధ్య మూడు బిల్లులను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో గట్టెక్కించింది. ఇక రాజ్యసభలో వ

    మొదట నియంత్రించాల్సింది డిజిటల్​ మీడియానే…సుప్రీంలో కేంద్రం అఫిడవిట్​

    September 17, 2020 / 03:57 PM IST

    మీడియా నియంత్రణకు సంబంధించి సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్​ దాఖలు చేసింది. మీడియాను నియంత్రించాలనుకుంటే… తొలుత డిజిటల్​ మీడియాతో ప్రారంభించాలని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. సివిల్​ సర్వీసు ఉద్యోగాల్లోకి ఓ వర్గం వారినే అధికంగ

    మోడీ హామీలు…గాలిలో మేడలు : కేంద్రంపై రాహుల్ ఫైర్

    September 16, 2020 / 03:11 PM IST

    మోడీ సర్కారుపై మరోసారి విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ ​నాయకుడు రాహుల్​ గాంధీ. కరోనా వైరస్​, ఆర్థిక వ్యవస్థ, చైనాతో సరిహద్దు వివాదంపై గత కొంతకాలంగా ప్రభుత్వంపై రాహుల్ ​ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న రాహుల్ తాజాగా… కరోనా సంక్షోభం

    ఏమి జరుగుతోంది ? గవర్నర్ ను కలిసిన కంగనా

    September 13, 2020 / 04:56 PM IST

    Kangana Ranaut vs Shiv Sena : కంగనా రనౌత్..ఎక్కడా చూసిన ఈమెపై చర్చలు జరుగుతున్నాయి. శివసేన, ఈమె మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే..భగ్గుమనేటట్లుగా తయారైంది. పరిస్థితి. ఈ క్రమంలో ఈమె..మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారిని కలువడం ర�

    పీఎం కిసాన్ ‘స్కామ్’: రైతుల పేరిట రూ.110కోట్లు కొట్టేశారు

    September 11, 2020 / 06:37 AM IST

    అన్నం పెట్టే అన్నదాతకు అండగా ఉండాలనే ఉద్ధేశ్యంతో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన’. అయితే ఈ పథకంలో భారీ అవనీతి ఇప్పుడు బయటపడింది. తమిళనాడులో పీఎం కిసాన్ సమ్మన్ నిధి యోజనలో 110 కోట్ల కుంభకోణం లేటెస్

    ఒక్క రాజధాని ఉండాలని విభజన చట్టంలో లేదు – కేంద్ర హోం శాఖ

    September 10, 2020 / 11:28 AM IST

    Andhra Pradesh 3 Capitals: ఒకే రాజధాని ఉండాలని విభజన చట్టంలో లేదు..రాజధానుల అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది..అంటూ కేంద్ర హోం శాఖ కీలక వ్యాఖ్యలు చేసింది. మూడు రాజధానుల అంశంపై హైకోర్టులో కేంద్రం అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధానికి ఆర్థిక సహాయం మాత్రమ

    డిస్‌ఇన్ఫెక్షన్ టన్నెల్స్ పై కేంద్రం నిషేధం!

    September 7, 2020 / 05:13 PM IST

    Disinfection Tunnel – Sanitizer Tunnel: డిస్‌ఇన్ఫెక్షన్‌ టన్నెల్స్‌ వినియోగంపై సోమవారం(సెప్టెంబర్-7,2020)సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. డిస్‌ఇన్ఫెక్షన్‌ టన్నెల్స్‌ హానికరమని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. వైద్య పరంగా, మానసికంగా హానికరమని స్పష్టం చేసింది. డ

    పబ్​జీ సహా 118 చైనా యాప్స్ బ్యాన్​ చేసిన కేంద్రం

    September 2, 2020 / 05:29 PM IST

    PUBG Banned: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.  పబ్​జీ మొబైల్ సహా 118 చైనా యాప్స్​ను నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దేశ భద్రత, సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లుతుందనే కారణంతో ఈ మేరకు చర్యలకు ఉపక్రమించింది. యువతలో హింసాత్మక ప్రవృత్త

10TV Telugu News