Centre

    ఈడీ చీఫ్ పదవీకాలం పొడిగించిన కేంద్రం

    November 14, 2020 / 03:46 PM IST

    Centre Extends Enforcement Directorate Chief’s Tenure By 1 Year ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్(ED)డైరక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని ఏడాది పాటు పొడిగిస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2018 లో జారీ చేయబడిన ఆయన అపాయింట్ మెంట్ లో మార్పులు చేయబడ్డాయని అధికారులు తెలిప�

    కేంద్రంతో పంజాబ్ రైతుల భేటీ…అగ్రి చట్టాలను రద్దు చేయాలని డిమాండ్

    November 13, 2020 / 08:14 PM IST

    Punjab Farmers Against Farm Laws Meet Centre ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన 3 వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రెండు నెలలుగా వివిధ రాష్ట్రాల రైతులతో సహా పంజాబ్ రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను ‘రైతు వ్య�

    విపత్తు సాయం : 6 రాష్ట్రాలకు రూ.4,382కోట్లు విడుదల

    November 13, 2020 / 05:08 PM IST

    Centre approves ₹4,382 crore as calamity assistance to 6 States ఈ ఏడాది ప్రకృతి విపత్తులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఆరు రాష్ట్రాలకు జాతీయ విపత్తు స్పందన నిధి (ఎన్​డీఆర్​ఎఫ్​) నుంచి కేంద్రసాయం కింద రూ.4,382 కోట్లు విడుదల చేసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా నేతృత్వంలోని ఉన్నత స్థా

    ఐదేళ్ల జైలు..రూ.కోటి ఫైన్ : ఢిల్లీలో పొల్యూషన్ నియంత్రణకు కేంద్రం ఆర్డినెన్స్ జారీ

    October 29, 2020 / 03:50 PM IST

    Centre’s new law to tackle air pollution ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్(NCR)లో వాయుకాలుష్యాన్ని నియంత్రిచేందుకు ప్రత్యేక కమిషన్​ ఏర్పాటు చేస్తూ ఇవాళ కేంద్రం కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ ఫర్ ఢిల్లీ-ఎన్ సీఆర్ పేరుతో దాన్న�

    కాశ్మీర్ లో ఎవరైనా భూమి కొనుక్కోవచ్చు

    October 28, 2020 / 01:39 PM IST

    Centre throws open J&K for land sale : నిన్న మొన్నటి వరకు పర్యాటక కేంద్రంగా ఉన్న కశ్మీర్‌.. ఇప్పుడు నివాస యోగ్యం కాబోతోంది. జమ్మూ కశ్మీర్‌ అంశంపై కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. జమ్మూ – కశ్మీర్‌ పూర్తిగా భారత్‌లో అంతర్భాగమని నిరూపించాలని.. కశ్మీ�

    ఉల్లి ధరలపై తేజస్వీ వినూత్న నిరసన

    October 26, 2020 / 03:33 PM IST

    Tejashwi Yadav’s “Onion Garland” For BJP In Last Mile Of Bihar Campaign బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలివిడత పోలింగ్‌కు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలిన నేపథ్యంలో ఆ రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఉల్లి ధరలు విషయంలో మోడీ సర్కార్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి విపక్షాలు.

    కేంద్రంపై పంజాబ్ సీఎం సమరం….అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా మూడు బిల్లులు

    October 20, 2020 / 08:07 PM IST

    Punjab CM moves resolution against farm laws వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం అంటూ ఇటీ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్,హర్యానా రాష్ట్రంలో పెద్ద ఎత్తున రైతులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇవాళ పంజాబ్ ప్ర‌

    కరోనా మందును అందజేసేది కొందరికి మాత్రమే.. కేంద్రం సన్నాహాలు

    October 18, 2020 / 01:40 PM IST

    COVID-19 వ్యాక్సిన్ డెవలప్‌మెంట్ ప్రోసెస్‌లో భాగంగా.. కేంద్రం వేగంగా పనిచేస్తుంది. ఈ వ్యాక్సిన్ ను రెడీ చేసి ప్రజలందరికీ అందించాలనే యోచనలో ఉన్నా ముందుగా ఎవరికి ఇవ్వాలని నానా తంటాలు పడుతుంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ దేశ జనాభాలో అందరికీ అందించేంత మొ�

    వ్యవసాయ చట్టాలపై కేంద్రానికి సుప్రీం నోటీసులు

    October 12, 2020 / 03:26 PM IST

    Farm Laws: విపక్షాల తీవ్ర ఆందోళనల నడుమ సెప్టెంబర్ లో పార్లమెంట్ ఆమోదం పొందిన 3 వివాదాస్పద వ్యవసాయ చట్టాలను సవాల్​ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ చట్టాలు వ్యవసాయ మార్కెట్‌ కమిటీల వ్యవస్థను విచ్ఛిన్నం చేసేలా ఉన్నాయని �

    అక్టోబర్ 31వ తేదీ వరకు స్కూళ్లు బంద్

    October 4, 2020 / 06:38 PM IST

    రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా, అక్టోబర్ 31 వరకు అన్ని పాఠశాలలు మూసివేస్తున్నట్లు ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. ఢిల్లీ డిప్యూటీ సిఎం, విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా ఈ విషయంపై ట్వీట్ చేసి సమాచారం ఇచ్చారు. కరోనా కష్ట సమయంలో పి�

10TV Telugu News