Home » Centre
ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్న ప్రాంతాల్లో మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపినట్లు రైల్వే మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. రాబోయే రోజుల్లో మ�
Pay GST funds in full: T Harish Rao కరోనా కష్ట సమయంలో రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. కరోనా పేరటి రాష్ట్రాలకు రావాల్సిన రూ.1.35లక్షల కోట్ల జీఎస్టీ పరిహారాన్ని ఎగ్గొట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్రావు. క
నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. పరీక్షలు వాయిదా వేయాలని కోరుకుంటున్న లక్షలాది మంది విద్యార్థుల మన్ కీ బాత్ విని, సరైన పరిష్కారం చూపాలని కేంద్రాన్ని కోరారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ లో జ�
భారత్లో కరోనా తగ్గుముఖం.. రికవరీ రేటు పెరిగింది.. టెస్ట్లు ఎక్కువగా చేస్తున్నాం.. అంటూ కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఎంతగా ఊదరగొట్టినా కరోనా కేసులు మాత్రం తగ్గకపోగా సరికొత్త రికార్డులను నమోదు చేస్తుంది కరోనా. దేశంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 69,239 కరో
కరోనా కారణంగా చదువులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డిజిటల్ మీడియా మరియు ఆన్లైన్ లెర్నింగ్పై నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) నిర్వహించిన సర్వే ప్రకారం, 27 శాతం మంది విద్యార్థులకు ఆన్లైన్ �
సట్లెజ్ యమునా అనుసంధానంపై ముందుకు సాగాలని కేంద్రం నిర్ణయించుకుంటే పంజాబ్ ప్రజలు సహించరని సీఎం అమరీందర్ సింగ్ హెచ్చరించారు. సట్లెజ్-యుమునా లింక్ కెనాల్ పూర్తయితే పంజాబ్ అగ్నిగుండమవుతుందని సీఎం అమరీందర్ సింగ్ అన్నారు. ఈ ప్రాజెక్టు ప
తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ జల వివాదం విషయంలో ఏపీ ప్రభుత్వం మీద చేసిన తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇరిగేషన్ అధికారులతో సమావేశం కానున్నారు. 2020, ఆగస్టు 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఇరిగేషన్ శాఖతో సీఎం జగన్ తన క్యాంప్ కార్యా�
ఏటా ఐదు బిలియన్ డోసుల(500 కోట్లు) వ్యాక్సిన్ను తయారు చేస్తూ హైదరాబాద్ ఫార్మా.. వ్యాక్సిన్ క్యాపిటల్గా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇది ప్రపంచ ఉత్పత్తిలో మూడోవంతు అని తెలిపారు. కొవిడ్-19 సంక్షోభం నుంచి బయటపడేలా హై�
ఎలక్ట్రికల్ వాహనాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కేంద్రం ఎట్టకేలకు అనుమతిచ్చింది. 2020 చివరికల్లా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో 178 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుకానున్నాయి. సెంట్రల్ హెవీ ఇండస్ట్రీస్, పబ్ల
కరోనా లాక్డౌన్ను అన్లాక్తో కేంద్రం సడలిస్తోంది. ఈ నెల 31వ తేదీతో ప్రస్తుత అన్లాక్ 2.0 ముగిసిపోనుంది. దీంతో అన్లాక్ 3.0 మార్గదర్శకాలపై ప్రభుత్వం కసరత్తు సాగిస్తోంది. ఆగస్ట్-1 నుంచి అమలవనున్న అన్లాక్ 3.0లో లాక్డౌన్కు మరిన్ని సడలింపులు ప