Home » Centre
తమ కూటమికి భారీ విజయాన్ని అందించిన జార్ఖండ్ ప్రజలకు తాను రుణపడి ఉంటానని జేఎంఎం చీఫ్,కాబేయే సీఎం హేమంత్ సోరెన్ తెలిపారు. లాలూ ప్రసాద్ యాదవ్,సోనియా గాంధీ,ప్రియాంక గాంధీ,రాహుల్ గాంధీ,కాంగ్రెస్ నాయకులందరికీ తాను ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. �
స్నేహితుడైన సీఎం జగన్ సాబ్ను ఒకటి కోరుతున్నా..కేంద్రానికి మద్దతు ఇచ్చే విషయంలో పునరాలోచించండి..దేశాన్ని కాపాడాలి అంటూ AIMIM అధినేత, ఎంపీ ఓవైసీ సూచించారు. పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా దారుస్సాలం బహిరంగసభలో ఓవైసీ మాట్లాడారు. మనం భారతీయులం
జమ్మూకశ్మీర్ నుంచి పారామిలరీ బలగాలను ఉపసంహరించే ప్రక్రియను కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. కశ్మీర్ వ్యాలీలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి మెరుగుపడటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 10 కంపెనీల సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF)ను జమ్మూకశ్మీర్ �
2012 డిసెంబర్ లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో ప్రస్తుతం జైళ్లో ఉన్న నలుగురు దోషుల్లో ఒకరు పెట్టుకున్న క్షమాబిక్ష అభ్యర్థనను తిరస్కరించాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు కేంద్రప్రభుత్వం సిఫార్సు చేసింది. నిర్భయ కేసులో ఒ
దేశ రాజధాని ఢిల్లీ సహా సరిహద్దు ప్రాంతాల్లో రోజురోజుకీ కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. వాయి కాల్యుష్యాన్ని నిర్మూలించేందుకు కేంద్రం ఎన్ని చర్యలు తీసుకున్న ఫలితం శూన్యంగానే కనిపిస్తోంది. ఒకవైపు ఢిల్లీ ప్రభుత్వం కాలుష్యాన్ని కం�
మహరాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడంపై కేంద్రప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో బేరసారాల కోసమే మోడీ సర్కార్ రాష్ట్రపతి పాలన విధించిందన్న కాంగ్రెస్ ఆరోపణలపై కపిల్ �
మహిళల భద్రత కోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..హింసలు వేధింపులు తగ్గటంలేదు.కానీ మహిళలు..యువతులు, బాలికల కోసం మేమున్నామనే ధైర్యాన్ని ఇస్తున్నాయి ‘భరోసా’ సెంటర్లు. స్వచ్ఛంధ సంస్థల సహకారంతో ‘భరోసా’ సెంటర్లను నిర్వహిస్తున్నారు హైద�
సుప్రీం కోర్టు కేంద్రంతో పాటు 9రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. కేంద్ర సమాచార శాఖ కమిషనర్(సీఐసీ), రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్(ఎస్ఐసీ) నియామకాలపై దాఖలైన పిటిషన్లపై బుధవారం విచారణ చేపట్టింది. ఇందులో ఆంధ్రప్రదేశ్తో పాటుగా మొత్తం తొమ్మిది
దేశరాజధాని ఢిల్లీ ప్రతి సంవత్సరం వాయుకాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతోందని,దీనిని కంట్రోల్ చేయలేకపోతున్నామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రతి సంవత్సరం ఢిల్లీలో ఇదే జరుగుతోందని,10-15 రోజులు వాయుకాలుష్యం తీవ్రంగా కొనసాగుతుందని,నాగరిక
అత్యంత ప్రముఖులకు ఇచ్చే స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ (spg)రక్షణ నిబంధనలను కేంద్ర హోం శాఖ సవరించింది. వరించిన నిబంధనల ప్రకారం ఇక నుంచి వీవీఐపీల ‘రహస్య’ పర్యటనలకు కళ్లెం పడే అవకాశాలున్నాయి. సవరించిన నిబంధనల ప్రకారం… విదేశీ ప్రయాణాలు చేసేటప్ప