Home » Centre
హైదరాబాద్, వరంగల్తోపాటు ఇతర మున్సిపాలిటీల్లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ది కార్యక్రమాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని లేదంటే స్పెషల్ ప్యాకేజీ అయినా ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నిధుల కేటాయింపు విషయంలో తెలంగాణపై కేంద్�
ఇంటెలీజెన్స్ బ్యూరోకు చెందిన వారు యాత్రలో పాల్గొన్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ విషయమై హర్యానాలోని గుర్గావ్లో పార్టీ దాఖలు చేసిన పోలీసు ఫిర్యాదును వేణుగోపాలు ఉదహరించారు. "హర్యానా రాష్ట్ర ఇంటెలిజెన్స్కు చెందిన గుర్తు తెలియని దు
అత్యవసర పరిస్థితిలో చికిత్సకు అవసరమయ్యే అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర మంత్రులు, అధికారులకు కేంద్రం సూచించింది. ఈ మేరకు వివిధ దేశాల్లో విస్తరిస్తున్న బిఎఫ్ 7 వేరియంట్ ప్రభావం, ఇతర దేశాల్లో పరిస్థితులు, కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యల�
సరిహద్దు రక్షణలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పాకిస్తాన్, చైనా దేశాలు మాటిమాటికీ చొరబడేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయినప్పటికీ మోదీ ప్రభుత్వం మౌనం వహిస్తోంది. చైనా యుద్ధానికి సన్నద్ధం అవుతుంటే, మోదీ ప్రభుత్వం మాత్రం నిద్రపోతోంది. చైన�
ఈ విషయమై రైల్వే మంత్రి మాట్లాడుతూ ''గత ఏడాది ప్రయాణికుల సేవల కోసం 59 వేల కోట్ల రూపాయలు రాయితీ ఇచ్చాము. ఇది పలు రాష్ట్రాల బట్జెట్ కంటే కూడా ఎక్కువ. పెన్షన్లు, వేతన బిల్లులు చాలా ఎక్కువగా ఉన్నాయి'' అని అన్నారు. రైల్వేల వార్షిక పెన్షన్ బిల్లు 60,000 కోట్�
మహువా చేసిన ఈ పప్పు వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయమై ఆ పార్టీ ఎంపీ జగదాంబికా పాల్ స్పందిస్తూ మహువా వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని లోక్సభ స్పీకర్ను కోరారు. మోదీ హయాంలోనే భారత్ ఐదో అతిపెద్ద ఆ
నోట్ల రద్దు నిర్ణయంపై న్యాయ సమీక్ష అవసరం లేదని గత విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ముందు కేంద్ర ప్రభుత్వం వాదించింది. కేవలం నల్లధనం కోణంలోనే కాకుండా, విస్తృత కోణంలో నాటి నిర్ణయాన్ని చూడాలని కేంద్రం తరపున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ క�
న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు తాజాగా విచారణ చేపట్టింది. దేశంలోని 10 రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలుగా ఉన్నారని, రాష్ట్రాల వారీగా మైనారిటీలను గుర్తించి వారికి చేరాల్సిన ప్రభుత్వ లబ్దిని అందించా
పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ప్రకటించారు పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్. అయితే, ఈ అంశంపై రాష్ట్రాలు తమ అంగీకారాన్ని తెలపాలని ఆయన అన్నారు.
దక్షిణాది రాష్ట్రాల్లో టమాటా ధరలు రెండు వారాల్లోగా తగ్గే అవకాశం ఉందని కేంద్రం అంచనా వేసింది. టమాటా ధరల పెరుగుదల అంశంపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ దృష్టి సారించింది.