Home » CEO Parag Agrawal
ట్విట్టర్ను సొంతం చేసుకున్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆ సామాజిక మాధ్యమ సీఈవో పరాగ్ అగర్వాల్ ను తొలగించడంతో ట్విట్టర్ లో దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున మీమ్స్ సృష్టిస్తున్నారు. ఇటీవలే చైనా మాజీ అధ్యక్షుడు జింటావోకు కమ్యూనిస్టు పార్టీ సమావ�
టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ట్విట్టర్ సంస్థను సొంతం చేసుకున్నాడు. 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్ను మస్క్ కొనుగోలు చేశాడు. ఈ ఒప్పందం పూర్తికాగానే, కంపెనీ సీఈవో పరాగ్ అగర్వాల్ సహా పలువురు ఉద్యోగుల్ని తొలగించాడు.
సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ ను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఎలాన్ మస్క్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ట్విటర్ సీఈవోగా పరాగ్ అగర్వాల్ కొనసాగుతున్నారు...
Elon Musk : ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ వ్యాఖ్యలపై ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ కామెంట్ చేశారు. మస్క్ అడిగిన పోల్ వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలన్నారు.