Home » Ceremony
అందరి చూపు అయోధ్య వైపు నెలకొంది. కోట్లాను మంది ఎదురు చూస్తున్న చారిత్రక ఘట్టం కాసేపట్లో ప్రారంభం కానుంది. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరుగనుంది. భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ పూజా కార్యక్రమం పాల్గొననున్నారు. భూమి పూ�
అయోధ్యలో రామ జన్మ భూమి పూజకి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆగస్టు 05వ తేదీన జరిగే ఈ వేడుకను చారిత్రాత్మకంగా మలిచేందుకు నిర్వాహకులు చర్యలు చేపట్టారు. ఆ రోజున న్యూ యార్క్ టైమ్స్ స్వ్కైర్ లో ప్రధాన వీధుల్లో శ్రీరాముడి 3 D చిత్రాలతో ని�
ఢిల్లీలో బంపర్ మెజారిటీతో రికార్డు సృష్టించిన కేజ్రీవాల్ తన ప్రమాణస్వీకారాన్ని కూడా అదే స్థాయిలో జరపబోతున్నారు. విఐపిలకు మాత్రం ఇందుకు ఇన్విటేషన్లు లేవు. అంతేకాదు…తనని గెలిపించిన ప్రజలకే ప్రథమ ఆహ్వానం పలికారు కేజ్రీ. ఎన్నికల్లో ఘన వ�
భారతదేశంలో మతసామరస్యం ఎన్నో సందర్భాలలో కనువిందు చేసింది. అటువంటి మరో అరుదైన అద్భుతమైన ఘటనకు గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరం వేదికయ్యింది. గంగాజమునా తెహజీబ్ సంస్కృతికి ప్రతీకగా హిందూ, ముస్లిములు భాయ్ భాయ్ అంటూ ఒకే వేదికపై ఒకటీ రెండూ కాదు ఏకంగ�
ఒకప్పటి జార్ఖండ్ యువ సీఎం,జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్(44)ఇవాళ జార్ఖండ్ 11వ సీఎంగా ప్రమాణస్వీకారం చేశాడు. రాష్ట్ర గవర్నర్ ద్రౌపది ముర్మా ఆయనచే ప్రమాణం చేయించారు. రాంచీలోని మోరాబడి మైదానంలో ఆదివారం(డిసెంబర్-29,2019) ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ�
అక్కచెల్లెళ్లను ఒకేసారి..ఒకే వేదికపై పెళ్లి చేసుకున్న ఈ ఘటన మధ్యప్రదేశ్ భింద్ జిల్లాలోని గుడవాలి గ్రామంలో జరిగింది. ఈ పెళ్లి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గుడవాలి గ్రామానికి చెందిన దిలీప్ (35) వినీత (28)లకు తొమ్మిదేళ్ల క్రితం పెళ్�
ఢిల్లీ జేఎన్ యూ ఇటీవల హాస్టల్ ఫీజును పెంచిన విషయం తెలిసిందే. దీనిపై వారం రోజులుగా విద్యార్థులు చేస్తున్న ఆందోళన ఇవాళ(నవంబర్-11,2019)ఉద్రిక్తంగా మారింది. ఫీజుల పెంపు ఇష్యూపై చర్చించేందుకు యూనివర్శిటీ వైస్ చాన్సలర్ మామిడాల జగదీష్ కుమార్ పలుమార్�
హర్యానాలో బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇవాళ(అక్టోబర్-27,2019)రాజధాని చంఢీఘర్ లోని రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో మరోసారి హర్యానా సీఎంగా మనోహర్ లాల్ ఖట్టర్ ప్రమాణస్వీకారం చేశారు. జేజేపీ చీఫ్ దుష్యంత్ చౌతాలా డిప్యూటీ సీఎంగా ప
కర్తాపూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి భారత ప్రధాన మంత్రి మోడీని కాదని మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్కు పాక్ ప్రభుత్వం ఆహ్వానించడం చర్చనీయాంశమైంది. ఈ మేరకు పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ ప్రకటించారు. ప్రాముఖ్య�
2016 రియో పారాలింపిక్స్ రజత పతకం సాధించిన దీపా మలిక్కు అత్యున్నత క్రీడా పురస్కారమైన రాజీవ్గాంధీ ఖేల్రత్న అవార్డునిచ్చి సత్కరించారు. దీపాతో పాటు ఖేల్రత్నకు ఎంపికైన రెజ్లర్ భజరంగ్ పూనియా ప్రస్తుతం రష్యాలో ప్రాక్టీస్లో ఉండడంతో అవార�