Home » CESS
జీఎస్టీ వసూళ్లు భారీగా పెరుగుతున్నాయి. గత ఏడాది నవంబర్తో పోలిస్తే ఈ ఏడాది నవంబర్ నెల జీఎస్టీ వసూళ్లు 11 శాతం పెరిగాయి. గత నెలలో మొత్తం రూ.1.46 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది.
కరోనాతో అంత ఆగమాగం..ప్రజల ప్రాణాలు తీయడమే కాకుండా..ఆర్థికంగా కోలుకోని దెబ్బ తీస్తోంది. ఎన్నో రాష్ట్రాలకు ఆదాయం లేకపోవడంతో సతమతమవుతున్నాయి. మొదట్లో లాక్ డౌన్ విధించడంతో అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వాలకు తీరని నష్టం వాటిల్లింది. తెలంగాణ రాష్ట్రం