-
Home » Chairman YV Subba Reddy
Chairman YV Subba Reddy
Tirumala Tirupati Devasthanams: ముగిసిన టీటీడీ పాలకమండలి సమావేశం.. కీలక నిర్ణయాలు
తిరుమల తిరుపతి దేవస్థాన (టీటీడీ) పాలకమండలి సమావేశం ముగిసింది. ఇందులో తీసుకున్న కీలక నిర్ణయాలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు తెలిపారు. ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి 23వ
Vaikuntam Q Complex-1 Park: తిరుమలలో ఆధ్యాత్మిక ఆహ్లాదం కలిగేలా పార్కుల అభివృద్ధి: టీటీడీ
తిరుమలలో ఆధ్యాత్మిక ఆహ్లాదం కలిగేలా పార్కుల అభివృద్ధి చేస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
subba reddy: విజయమ్మ రాజీనామా అంశంపై చర్చ జరగలేదు: వైవీ సుబ్బారెడ్డి
వైసీపీ నాయకురాలు విజయమ్మ రాజీనామా చేస్తున్నారని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ నేత, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. విజయమ్మ రాజీనామా అంశం ఇప్పటి వరకూ ఎలాంటి చర్చ జరగలేదని చెప్పారు. వైసీపీ నిర్వహిస్తోన్న ప్లీన�
Ugadi Asthanam : తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా ఉగాది ఆస్థానం
తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం శ్రీ శుభకృత్నామ సంవత్సర ఉగాది ఆస్థానం వైభవంగా జరిగింది.ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతం అనంతరం శుద్థి నిర్వహించారు.
Tirumala Ghat Road : కొండచరియలు విరిగి పడటంతో భారీగా దెబ్బతిన్న తిరుమల రెండో ఘాట్ రోడ్డు
తిరుమల ఘాట్ రోడ్లు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తిరుమల ఎగువ ఘాట్ రోడ్ తీవ్రమైన కోతకు గురైంది.
Tirumala : తిరుమలలో “సంప్రదాయ భోజనం”
గో ఆధారిత సాగుద్వారా పండించిన పంటతో చేసిన "సంప్రదాయ భోజనం" త్వరలో తిరుమలలో అందుబాటులోకి రానుంది.
TTD Trust Board Meeting : తిరుమలలో నేడు టీటీడీ పాలక మండలి సమావేశం
టీటీడీ పాలక మండలి ఈరోజు తిరుమలలో సమావేశం అవుతోంది. సుమారు 16 నెలల విరామం తరువాత పూర్తి స్థాయి పాలకమండలి నేడు సమావేశం కానుంది. ఈనెల 21 తో ప్రస్తుత పాలక మండలి గడువు ముగియనుంది.
తిరుమలపై రాజకీయాలొద్దు… వేలంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు…తేల్చిచెప్పిన చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భూముల వేలంపాటపై రాజకీయ దుమారం లేచింది. టీడీపీ, బీజేపీలు విమర్శలు మొదలెట్టాయి. అసలు ఇంకా నిర్ణయంతీసుకొలేదు. రోడ్ మ్యాప్ రెడీ చేయమన్నాం. అంతే. దీనికే ఇంత రాద్ధాంతమా? అని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విరుచుకుపడ్