Home » Chairman YV Subba Reddy
తిరుమల తిరుపతి దేవస్థాన (టీటీడీ) పాలకమండలి సమావేశం ముగిసింది. ఇందులో తీసుకున్న కీలక నిర్ణయాలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు తెలిపారు. ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి 23వ
తిరుమలలో ఆధ్యాత్మిక ఆహ్లాదం కలిగేలా పార్కుల అభివృద్ధి చేస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
వైసీపీ నాయకురాలు విజయమ్మ రాజీనామా చేస్తున్నారని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ నేత, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. విజయమ్మ రాజీనామా అంశం ఇప్పటి వరకూ ఎలాంటి చర్చ జరగలేదని చెప్పారు. వైసీపీ నిర్వహిస్తోన్న ప్లీన�
తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం శ్రీ శుభకృత్నామ సంవత్సర ఉగాది ఆస్థానం వైభవంగా జరిగింది.ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతం అనంతరం శుద్థి నిర్వహించారు.
తిరుమల ఘాట్ రోడ్లు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తిరుమల ఎగువ ఘాట్ రోడ్ తీవ్రమైన కోతకు గురైంది.
గో ఆధారిత సాగుద్వారా పండించిన పంటతో చేసిన "సంప్రదాయ భోజనం" త్వరలో తిరుమలలో అందుబాటులోకి రానుంది.
టీటీడీ పాలక మండలి ఈరోజు తిరుమలలో సమావేశం అవుతోంది. సుమారు 16 నెలల విరామం తరువాత పూర్తి స్థాయి పాలకమండలి నేడు సమావేశం కానుంది. ఈనెల 21 తో ప్రస్తుత పాలక మండలి గడువు ముగియనుంది.
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భూముల వేలంపాటపై రాజకీయ దుమారం లేచింది. టీడీపీ, బీజేపీలు విమర్శలు మొదలెట్టాయి. అసలు ఇంకా నిర్ణయంతీసుకొలేదు. రోడ్ మ్యాప్ రెడీ చేయమన్నాం. అంతే. దీనికే ఇంత రాద్ధాంతమా? అని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విరుచుకుపడ్