-
Home » chairman yv subbareddy
chairman yv subbareddy
Srivari Temple : తిరుమల తరహాలో నవీ ముంబాయిలో శ్రీవారి ఆలయం.. భూమి పూజ చేసిన అర్చకులు
June 7, 2023 / 11:48 AM ISTశ్రీవారి ఆలయ నిర్మాణానికి మహరాష్ట్ర ప్రభుత్వం 10 ఏకరాల స్థలం కేటాయించిందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయం తరహాలోనే నవీ ముంబాయిలో ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు.
Tirumala : తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి మరో అతిథి గృహం
June 1, 2023 / 08:26 PM ISTతిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు పోటెత్తారు.
TTD : ఆగస్టు 7న టీటీడీ ఆధ్వర్యంలో ఉచిత సాముహిక వివాహాలు
June 9, 2022 / 09:55 PM ISTFree mass weddings : తిరుపతి తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో ఆగస్టు నెలలో ఉచిత సామూహిక వివాహాలు జరుగనున్నాయి. అన్ని జిల్లా కేంద్రాల్లో సామూహిక వివాహాలు జరిపించాలని టీటీడీ నిర్ణయించింది. పేదింటి పిల్లల పెళ్లిళ్లు…
Tirumala : తిరుమలలో తరిగొండ వెంగమాంబ ధ్యాన మందిరం నిర్మాణానికి భూమిపూజ
April 29, 2022 / 11:37 AM ISTదాత అయోధ్యరామిరెడ్డి సహకారంతో ధ్యాన మందిరం నిర్మాణం జరుగనుందని తెలిపారు. 11,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిత్యం 360 మంది కూర్చొని ధ్యానం చేసే విధంగా ధ్యాన మందిరం నిర్మాణం జరుగనుందని పేర్కొన్నారు.
YV Subbareddy : రేపటి నుండి తిరుమలకు లింకు రోడ్డు ద్వారా వాహనాలకు అనుమతి : టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి
December 3, 2021 / 04:58 PM ISTతిరుమల రెండవ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగి పడిన ప్రాంతంలో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేయాలని నిర్ణయం తీసుకున్నామని టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి తెలిపారు.
Loss To TTD : భారీ వర్షాలతో టీటీడీకి రూ.4 కోట్లకు పైగా నష్టం
November 20, 2021 / 08:40 PM ISTభారీ వర్షాల వల్ల తిరుమలలో రూ.4 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగిందని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. వర్షం వల్ల టీటీడీ సర్వర్లు దెబ్బతిని సేవలకు అంతరాయం కలిగిందన్నారు.
TTD : తిరుమలలో టీటీడీ అగరబత్తీల కేంద్రం ప్రారంభం
September 13, 2021 / 12:19 PM ISTటీటీడీ ఆధ్వర్యంలో అగరబత్తీల తయారీ కేంద్రం ప్రారంభమైంది. సోమవారం అగరబత్తీలను టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి ప్రారంభించారు. ఏడు బ్రాండ్లతో అగరబత్తీలను చేపట్టింది.
TTD Kalyanamasthu : ‘కళ్యాణమస్తుకు’ టీటీడీ మళ్ళీ శ్రీకారం…ఒక్కటయ్యే జంటలకు బంగారు తాళిబొట్టు
March 24, 2021 / 01:30 PM ISTదశాబ్ధకాలంగా నిలిచిపోయిన 'కళ్యాణమస్తు'కు టీటీడీ మళ్లీ శ్రీకారం చుట్టనుంది. వైకుంఠనాథుని సాక్షిగా ఒక్కటయ్యే జంటలకు రెండు గ్రాముల బంగారు తాళిబొట్టును అందించాలని నిర్ణయించింది.
శ్రీవారి ఆలయంలో మార్చిలో ఆర్జిత సేవల పునరుద్ధరణ
February 5, 2021 / 05:51 PM ISTRestoration of arjitha services at Srivari Temple : తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో ఆర్జిత సేవలు పునరుద్ధరిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆర్జిత సేవలకు పరిమిత సంఖ్యలోనే…
టీటీడీ స్థిరాస్తులపై శ్వేతపత్రం…1,128 ఆస్తుల జాబితా విడుదల
November 28, 2020 / 06:13 PM ISTWhite Paper release TTD Assets : తిరుమల శ్రీవారి స్థిరాస్తుల ముసాయిదాపై టీటీడీ శ్వేతపత్రం విడుదల చేసింది. శ్రీవారి 1,128 ఆస్తుల జాబితాను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శనివారం (నవంబర్ 28,…