Home » Chairman YV Subbareddy inaugurate
ఢిల్లీలోని టీటీడీ శ్రీవెంకటేశ్వర కాలేజీలో సోలార్ ప్లాంట్ ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. 139 కేవీఏ సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.