Home » CHALLENGED
నేను కూడా మాట్లాడగలను....నా తల్లిదండ్రులు సంస్కారం నేర్పారు మీ గబ్బు చరిత్ర ఏంటో అందరికి తెలుసు,ఖమ్మం జిల్లాలో గిరిజనుడికి టిక్కెట్టు ఇప్పిస్తానని చెప్పి మోసంచేసి దోచుకున్న చరిత్ర మీది అంటూ మండిపడ్డారు.
శివసేన రెండుగా చీలిపోయిన అనంతరం షిండే, ఉద్ధవ్ వర్గాలు తరుచూ బాహాబాహీకి వెళ్తున్నాయి. ఇక ఇరు వర్గాల మధ్య వైరం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆదిత్య వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అలాగే బీఎంసీకి కొద్ది రోజుల్లో ఎన్నికలు �
కేంద్రం రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. కేంద్రం తన ఆదాయంలో 41 శాతం రాష్ట్రాలకు పంపిణీ చేయడం అనవాయితి అని తెలిపారు. సెస్ ల రూపంలో వసూలు చేస్తూ.....రాష్ట్రాలను ఆర్థికంగా దెబ్బ తీస్తోందని విమర్శించారు.
గంగుల కమలాకర్ పై పోటీ చేసే సత్తా బండి సంజయ్ కు ఉందా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. బండి సంజయ్ కు దమ్ముంటే కరీంనగర్ నుంచి అసెంబ్లీకి పోటి చేయాలన్నారు.
తాము సమ్మెకి వెళ్తే జీతాల డబ్బులన్నీ మిగుల్చుకోవచ్చనేది ప్రభుత్వ కుట్ర అని విమర్శించారు. మొన్న చర్చలకు వెళ్తే అరగంటలో మాట్లాడుకుని చెబుతామని సెక్రటేరియేట్ నుంచి వెళ్లిపోయారన్నారు.
ఆత్మ విశ్వాసం ముందు వైకల్యం చిన్నబోయింది. వికలాంగుడినని, ఆత్మనూన్యతా భావానికి లోను కాలేదు ఆ బాలుడు. గల్లీ క్రికెట్లో అతను కొట్టిన షాట్..రన్నింగ్ తీసిన దృశ్యాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. క్రీడను ప్రేమించడానికి ఒక ఉదహారణ అని, రియల్ హీరో అ�
ప్రముఖ భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు వశిష్ఠ నారాయన్ సింగ్(74) కన్నుమూశారు. 40ఏళ్లుగా మనోవైకల్యంతో భాధపడుతున్న ఆయనకు ఇవాళ(నవంబర్-14,2019) ఉదయం నుంచి సీరియస్ గా ఉండటంతో ట్రీట్మెంట్ కోసం పాట్నా మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ కు తరలించారు. ట్రీట్మెంట్ పొం�
సీబీఐ తాత్కాలిక డైరక్టర్ గా మన్నె నాగేశ్వరారవుని నియమించడంపై కేంద్రం నిర్ణయాన్ని తప్పుబడుతూ..సోమవారం(జనవరి14,2019) ఎన్జీవో కామన్ కాజ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నాగేశ్వరరావుని తాత్కాలిక డైరక్టర్ పదవికి నియమిస్తూ జనవరి 10న కేంద్రప్