Home » challenging
పుట్టపర్తి అబివృద్ధిపై చర్చకు సిద్ధమంటూ వైసీపీ, టీడీపీ సవాల్ కు ప్రతి సవాల్ విసురుకున్నాయి. శనివారం ఉదయం 10 గంటలకు సత్యమ్మ ఆలయం వద్ద చర్చకు ఎమ్మెల్యే , మాజీ ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు.
జమ్మూ కాశ్మీర్ డీలిమిటేషన్ వివాదంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జమ్మూ కాశ్మీర్లో ప్రతిపాదిత డీలిమిటేషన్ను ( అసెంబ్లీ సీట్ల సంఖ్య మార్పు లేదా సవరణ) సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
ఖైదీలందరినీ ముందస్తుగా విడుదల చేయడానికి సంబంధించిన పత్రాలు లేదా మొత్తం ఫైల్ను అభ్యర్థిస్తూ తాను రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించానని, అయితే రిమైండర్లు ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం రాలేదని బిల్కిస్ పేర్కొన్నారు.
ఈ పిటిషన్ను స్వీకరించిన ధర్మాసనం, దోషుల విడుదల విషయంలో గతంలో దాఖలైన పిటిషన్లతో కలిపి విచారించొచ్చా లేదా అన్న విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు. 2002లో జరిగిన గోద్రా అల్లర్లలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆ సమయంలో ఆమె ఐదు నెల�
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ మాజీ సీబీఐ డైరెక్టర్ లక్ష్మీనారాయణ.. ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరుపున న్యాయవాది యలమంజుల బాలాజీ వ�
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ వీడియోల కేసుల్లో ప్రస్తుతం జైలులో ఉన్నారు. మొదటిసారి, శిల్పాశెట్టి, ఈ మొత్తం వివాదంపై నిశ్శబ్దాన్ని వీడారు.
వడోదర ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కొవిడ్ - 19 సోకిన రోగులకు హెల్తీ ఫుడ్ అందచేస్తానని..అది కూడా ఫ్రీగానే అంటూ..ట్విట్టర్ వేదికగా..ట్వీట్ చేయడం వైరల్ గా మారింది.
Panchayat in AP : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా..? ఇప్పుడిదే ప్రశ్న రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తోంది. ఎన్నికల నిర్వహణపై 2021, జనవరి 25వ తేదీ సోమవారం సుప్రీం తీర్పు చెప్పనుండటంతో.. రాజకీయ పార్టీలు, అధికారులు, ప్రజలు ధర్మాసనం ఏం చెబుతుందా అని ఎదురు
AP government files petition in Supreme Court : స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ వేసింది. వ్యాక్సినేషన్ జరుగుతున్న సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని పిటిషన�
BJP House Motion Petition : గ్రేటర్ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ సర్య్యులర్ పై రాజకీయ రగడ చెలరేగింది. స్వస్తిక్ ముద్రతో పాటు ఏ గుర్తు ఉన్నా ఓటుగా పరిగణించాలని ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. పెన్నుతో గీసినా ఓటేసినట్టేనని పేర్కొంది. ఎన్నికల కమిషన్ నిర్ణయంపై బీజేప