-
Home » chalo Delhi
chalo Delhi
రైతు ఉద్యమంలో మరణించిన శుభకరన్ సింగ్ పోస్ట్మార్టం నివేదిక.. వెలుగులోకి సంచలన విషయాలు
శుభకరన్ సింగ్ పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోస్ట్ మార్టం నివేదికలో తుపాకీ గాయం కారణంగా అతను
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న భారత్ బంద్..
ఛలో ఢిల్లీకి మద్దతుగా.. రైతుల పట్ల కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఇవాళ గ్రామీణ భారత్ బంద్ కు సంయుక్త కిషాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.
కుదరని ఏకాభిప్రాయం.. రైతు సంఘాలతో కేంద్రం చర్చలు విఫలం.. మళ్లీ ఎప్పుడంటే?
రైతు సంఘాలు, కేంద్రం మధ్య సుదీర్ఘంగా సాగిన మూడో దఫా చర్చలు విఫలం అయ్యాయి. పంటలకు మద్దతు ధరకు చట్టబద్దత సహా పలు డిమాండ్లపై ఏకాభిప్రాయం కుదరలేదు.
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న భారత్ బంద్.. వీటికి మాత్రమే మినహాయింపు.. 21 డిమాండ్లు ఇవే
ఛలో ఢిల్లీకి మంద్దతుగా.. రైతుల పట్ల కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఇవాళ గ్రామీణ భారత్ బంద్ కు సంయుక్త కిషాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో ఉదయం 6గంటల నుంచి బంద్ ప్రారంభమైంది.
మరోసారి తెరపైకి రైతు ఉద్యమం.. ఢిల్లీ - హర్యానా సరిహద్దుల్లో పటిష్ఠ భద్రత
ఢిల్లీ, హర్యానా సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈనెల 13న ఛలో ఢిల్లీకి రైతులు పిలుపునివ్వడంతో వారిని అడ్డుకునేందుకు...
ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న రైతులను అడ్డుకున్న పోలీసులు..ఘాజీబాద్లో ఉద్రిక్త పరిస్థితులు
Ghaziabad Police block farmers : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ‘చలో ఢిల్లీ’ ఆందోళన కొనసాగుతోంది. ఢిల్లీ సరిహద్దులో రైతులు భారీగా మోహరించారు. ఇప్పటివరకు సింఘు, గాజీపూర్ బోర్డర్కే పరిమితమైన రైతుల ఆందోళనలు.. ప్రస్తుతం ఢిల్లీ-యూపీ సరిహద్దుల్ల�
రైతుల ‘ఛలో ఢిల్లీ’లో చల్లారని ఉద్రిక్తతలు..లాఠీ ఛార్జ్ చేస్తున్నా వెనక్కి తగ్గని అన్నదాతలు
farmers chalo Delhi : రైతుల ఛలో ఢిల్లీలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. తమకు తీవ్ర నష్టం కలిగించే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ వెళ్లి గళం వినిపించేందుకు రైతులు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. లాఠీఛార్జ్లు, టియర్ గ్యాస్లు, వాటర్ కెనాన్లు రైతులను నివార�