Home » Chandigarh
Punjab Farmers : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 24 నుంచి ఆందోళనలు చేపడుతున్న పంజాబ్ రైతు సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. తాము చేపడుతున్న రైల్వే ట్రాక్ ల దిగ్భందంపై వెనక్కి తగ్గాయి. ఈ ఆందోళన విరమించేందుకు అ
Scrap Material: చెత్తగా పారేసిన సామానుతో చత్తీస్ఘడ్కు చెందిన విద్యార్థి మోటార్ సైకిల్ తయారుచేశాడు. దీని కోసం చాలా వాహనాల భాగాలను సేకరించాడు. చెత్తే కదా అని తీసేయొద్దు దాంతో సాధించగలిగినవి ఇంకా మిగిలే ఉంటాయని నిరూపించాడు. ఈ కొత్త బైక్తో లీటర్ పెట�
Crime News: పంజాబ్ లోని చండీఘడ్ లో దారుణం జరిగింది. 13 ఏళ్ల బాలికపై 18 ఏళ్ళ కజిన్ అత్యాచారం చేశాడు. దీంతో బాలిక గర్భం ధరించింది. ఈ విషయం ఎవరికీ తెలియకూడదని మైనర్ బాలిక గర్భం ధరించటం ఇష్టం లేని యువకుడి తల్లి తండ్రులు బాలికకు అబార్షన్ చేయించాలని పట్టు బట�
కరోనా కష్ట సమయంలో దేశం మొత్తం బతుకు జీవుడా అన్నట్లుగా బతికితే చాలు అని అనుకుంటుంటే.. ఉగ్రవాదులు మాత్రం ఎక్కడ ఎటువంటి ప్రమాదాలు జరిగేలా చెయ్యాలి అనేదానిపై భారీ స్కెచ్లు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పంజాబ్లో ఇద్దరు ఖలీస్తాన్ ఉగ్రవాదులను ఆ
Mercedes SUV కారును రూ.52లక్షలకు అమ్మి బురిడీ కొట్టించారు. వైజాగ్ కు చెందిన వారు డబ్బుల కోసం చండీగఢ్ వ్యక్తికి టోకరా పెట్టారు. పుణ్యమంతుల నవ్య రాధాకృషన్ అనే వ్యక్తి కారు అమ్మాలనుకుంటున్నానని తనను కలిసినట్లు హిమ్మత్ జఖార్ ను ఆగష్టులో కలిశాడు. ఓ వెబ్�
కోడలిగా ఇంటికి వచ్చిన వదిన అత్తమామలతో గొడవ పడటం నచ్చని ఒక మరిది ఆత్మహత్య చేసుకున్నాడు. పంజాబ్ లోని చండీఘర్ రాష్ట్రంలో ఈ దుర్ఘటన జరిగింది. టిబ్బా పోలీసు స్టేషన్ పరిధిలో వ్యాపారం నిర్వహించే 21 ఏళ్ళ యువకుడు శనివారం ఆత్మ హత్య చేసుకున్నాడు. అతని బ
మనుషులు బతకాలంటే పచ్చని చెట్లు ఉండాల్సిందే. ప్రకృతితో మనిషి ఉండే అవినావభావ సంబంధం అంతా ఇంతాకాదు. అటువంటి ప్రకృతిలో భాగమైన పచ్చని చెట్లకు జబ్బు చేస్తే..! వాటికి కూడా వైద్యం చేయాలి. చక్కగా మళ్లీ ఏపుగా పెరిగేలా చేయాలి. అలా జబ్బు చేసిన చెట్ల కోసం �
లాక్ డౌన్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. లాక్ డౌన్ కారణంగా మనుషులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరీ ముఖ్యంగా వలస కూలీలు, నిరు పేదలు. ఉపాధి లేక ఆదాయం లేక తినడానికి తిండి కూడా కరువైంది. రోజంతా కష్టపడి పని చేస్తేనే వారి కడుపులు నిండుతాయి. నాలుగు వేళ్లు
బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్కు షూటింగులో గాయాలయ్యాయి. తెలుగు సినిమా ‘జెర్సీ’ రీమేక్లో చేస్తున్న షాహీద్ కపూర్.. క్రికెట్ ఆడుతుండగా ప్రమాదం జరిగింది. క్రికెట్ ఆడుతుండగా బంతి ఊహించని విధంగా వచ్చి ముఖానికి తగిలి దిగువ పెదవిపై తీవ్ర గాయ�
మన దేశానికే చెందిన ఇద్దరు అక్కాచెల్లెలకు పాస్ పోర్ట్ ఇచ్చేందుకు నిరాకరించారు అధికారులు. అయితే పాస్ పోర్టు ఎందుకు నిరాకరించే తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. చూడటానికి నేపాలీలా కన్పిస్తున్నారంటూ వారికి అధికారు పాస్ పోర్ట్ ఇచ్చేందుకు ని�