Home » Chandigarh
ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈక్రమంలో పంజాబ్ లోని ఛండీగఢ్ లో ప్రధాని హోమీ భాభా క్యాన్సర్ ఆసుపత్రి, పరిశోధనా కేంద్రాన్నిప్రారంభించనున్నా�
ఈ ఘటన ఛండీఘడ్లోని సెక్టార్ 9 పరిధిలో గల క్యార్మెల్ గల్స్ కాన్వెంట్ స్కూల్లో శుక్రవారం ఉదయం జరిగింది. స్కూల్ ఆవరణలోనే చాలా ఏళ్లనాటి రావి చెట్టు ఉంది. ఇది 250 ఏళ్ల నాటి చెట్టు. దాదాపు 70 అడుగుల ఎత్తు ఉంటుంది.
పంజాబ్ ముఖ్యమంత్రి, ఆప్ నాయకుడు భగవంత్ మాన్ ఈరోజు వివాహం చేసుకోనున్నారు.
ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ తో కలిసి ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చెక్కు అందజేశారు.
నెంబర్ ప్లేట్కు రూ.15లక్షలు
మార్కెట్ లోకి వచ్చిన కొత్త వెహికల్ ను మొదట సొంతం చేసుకోవాలనుకునే పోటీ ఒకరిదైతే, తన వాహానానికి ఫ్యాన్సీ నెంబర్ వేయించుకోవాలనుకునే తహతహ మరి కొందరిది.
సీఎం సీటులో కూర్చుని పది రోజులు కూడా దాటలేదు..అప్పుడే కేంద్రంపై కాలు దువ్వుతున్నారు భగవంత్ మన్. కేంద్ర ప్రభుత్వ విధానాలపై భగవంత్ మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు
పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూపై ఆయన సోదరి సుమన్ టూర్ సంచలన ఆరోపణలు చేశారు. సిద్ధూ క్రూరుడని, డబ్బుల కోసం కన్నతల్లినే అనాథగా వదిలేశాడని ఆరోపించారు.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. భారత్ లోనూ కొత్త వేరియంట్ కలవర పెడుతోంది. దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి.
సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. పేద, ధనికులు అనే తేడా లేదు. తమకంటూ సొంతిల్లు ఉండాలని కోరుకోని వారు ఉండరు. సొంతిల్లు ఒక కల అయితే, ఆ ఇంట్లో ఆనందంగా ఉండాలని కోరుకోవడం మరో డ్రీమ్. మరి, అలాం