Home » Chandra Grahanam 2025
TTD : సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని టీటీడీ మూసివేయనుంది. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు.
Chandra Grahanam : ఆదివారం రాత్రి 9.58గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై.. సోమవారం తెల్లవారుజామున 1.26 గంటలకు ముగుస్తుంది.
2022 సంవత్సరం తరువాత మళ్లీ ఇప్పుడే సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణం (Lunar Eclipse) భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో కనువిందు చేయనుంది.