Home » Chandrababu Naidu
Chandrababu Naidu : వివేకా హత్య గురించి ఉదయం 6గంటలకు ముందే జగన్ కి తెలుసునని సీబీఐ స్పష్టం చేసినందున ఇప్పుడు ప్రశ్నించటానికి ఆస్కారం ఉన్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని చంద్రబాబు అన్నారు.
నాలుగు సంవత్సరాలు ఊరికే ఉండి, ఎన్నికలు వస్తున్నాయని ఇప్పుడు హడావుడి చేస్తున్నారని కేఏ పాల్ ఆరోపించారు.
రెండు రోజుల మహానాడుకు సర్వం సిద్దం
Nara Lokesh : యువగళం పాదయాత్ర ప్రారంభించాక తొలిసారి విజయవాడకు వచ్చారు లోకేశ్.
TDP: టీడీపీ ఈ నెల 27, 28 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి గ్రామంలో మహానాడు నిర్వహించనుంది. వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరగనున్న వేళ దీనికి అధిక ప్రాధాన్యం ఏర్పడింది. ఇప్పటికే మహానాడుకు సంబంధించిన అన్ని ఏర్
దేశంలో విపక్షాల ఐక్యతకోసం నితీశ్ కుమార్ చేస్తున్న తాజా ప్రయత్నాల గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన పనిలేదని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు గురించి ప్రశాంత్ కిషోర్ ప్రస్తావించారు.
Kinjarapu Atchannaidu : జగన్ను గెలిపించి ప్రజలు తప్పు చేశారు. రాష్ట్రానికి నాలుగేళ్లుగా శని పట్టుకుంది. వైసీపీ రాజకీయాలు చూసి టీడీపీ ఉంటుందా అని భయపడ్డాను. ఆందోళన చెందాను.
Karumuri Nageswara Rao : ఎన్టీఆర్ కి భారతరత్న ఇస్తే లక్ష్మీపార్వతి అందుకుంటుందని చంద్రబాబు ఏనాడు అడగలేదు. ఎన్టీఆర్ బతికునప్పుడు వెన్నుపోటు పొడిచారు. చనిపోయిన తర్వాత కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నారు.
తాజాగా జరిగిన ఇన్సిడెంట్ తో లక్కంటే శ్రీలీలదే అని అంటున్నారు. తాజాగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి చంద్రబాబు, బాలకృష్ణతో సహా పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ హీరో, హీరోయిన్స్, టాలీవుడ్ ప్రముఖులు.. ఎంతో మం�
తాజాగా హైదరాబాద్ KPHB లో గ్రౌండ్స్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల పేరిట భారీ సభను నిర్వహించారు. ఈ ఈవెంట్ కి అనేకమంది సినీ, రాజకీయ ప్రముఖులు వచ్చారు. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి అనేకమంది హీరోలు వచ్చారు. ఎన్టీఆర్ ఫ్యామిలీ ఈ ఈవెంట్ లో పాల్గొంది. ఎన్టీఆర్