Home » Chandrababu Naidu
కొడాలి నానికి బేడీలు తప్పవని వర్ల రామయ్య హెచ్చరించారు. నిజాలను కప్పి పుచ్చేందుకే కొడాలి నాని బూతులతో విరుచుకుపడుతున్నారని మండిపడ్డారు.
2024లో ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అని సోము వీర్రాజు అన్నారు. అధికారంలోకి రాగానే రాజధానిని మూడేళ్లలో నిర్మిస్తామని చెప్పారు.
జగన్ దగ్గర మార్కుల కోసం చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని బుద్ధా వెంకన్న మండిపడ్డారు. కొడాలి నాని భాష గురించి ప్రతి ఒక్కరూ అసహ్యించుకుంటున్నారని చెప్పారు.
గుడివాడలో ఏమీ జరగకుంటే ప్రభుత్వం, పోలీసులు ఎందుకు మాట్లాడడం లేదని చంద్రబాబు నిలదీశారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టి నిలదీసిన వారిని అరెస్ట్ చేయడం హేయం అన్నారు.
టీడీపీ నిజనిర్ధారణ కమిటీపైనా కొడాలి నాని ఫైర్ అయ్యారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్, మర్డర్ కేసుల్లో నిందితులుగా ఉన్నవారు నిజనిర్ధారణ కమిటీ సభ్యులా? అని నిప్పులు చెరిగారు.
సంక్రాంతికి.. కోడి పందాలు, జూదం జరుగుతూనే ఉంటాయి. రాష్ట్రంలో అన్ని చోట్లా జరిగినట్టే కృష్ణా జిల్లా గుడివాడలోనూ జరిగాయి. చంద్రబాబు హయాంలోనూ అలాంటివి జరిగాయి..
365 రోజులు మాగంటి బాబు క్లబ్ లు నడిపి, పేకాట ఆడించారు. గురజాలలో యరపతినేని పేకాట ఆడించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో బెల్లీ డ్యాన్సులు జరిగాయి. దీని గురించి ఎందుకు మాట్లాడరు?
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లుగా వైద్యులు నిర్ధారించారు. తేలికపాటి లక్షణాలు ఉండటంతో హోం ఐసోలేషన్ లో ఉండిపోయారు. సోమవారం ఆయన కుమారుడు నారా లోకేశ్ కూడా..
ఏపీలో తీవ్ర వివాదంగా మారిన సినిమా టికెట్ ధరల అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. టాలీవుడ్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
చిరంజీవి పార్టీ పెట్టకుంటే అప్పుడే అధికారంలోకి వచ్చేవాళ్లం అన్నారాయన. అసలు టీడీపీ సీన్ మరోలా ఉండేదన్నారు చంద్రబాబు.