Home » Chandrababu Naidu
యుక్రెయిన్ లో చిక్కుకున్న ఆంధ్రులకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. టీడీపీ ఎన్ఆర్ఐ సెల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మిమ్మల్ని సురక్షితంగా తీసుకొచ్చే బాధ్యత..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ప్రజాప్రతినిధుల కోర్టులో ఊరట లభించింది. 2005 లో టీడీపీ నేతలపై నమోదైన కేసును ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది.
వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు, అవినీతిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని తెలిపారు. తల్లికి, చెల్లికి న్యాయం చెయ్యలేని సీఎం.. రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారు?
చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదు. చంద్రబాబు కుట్రల స్వభావం ఉన్న వ్యక్తి. ఎన్టీఆర్ మృతికి పరోక్షంగా కారణమైన వ్యక్తి చంద్రబాబు..
ఇక జన్మలో చంద్రబాబు మళ్లీ సీఎం కాలేరని జోస్యం చెప్పారు. సీఎం జగన్పై బురద జల్లడమే ఓ వర్గం మీడియా పనిగా పెట్టుకుందని, ప్రతి రోజూ ఏదో ఒక తప్పుడు కథనం రాస్తున్నారని ధ్వజమెత్తారు.
ఉగ్రవాదుల్ని మించిన పాలన వైసీపీ కొనసాగిస్తోందని ఘాటు వ్యాఖ్యాలు చేశారాయన. ఇటీవలే జరిగిన స్థానిక ఎన్నికల్లో అరాచకాలు చోటు చేసుకున్నాయని,...
వైసీపీ అధికారంలోకి వస్తే చీకటి రాజ్యం వస్తుందని తాను ఆనాడే చెప్పానని చంద్రబాబు అన్నారు. ఒక్క అవకాశం అంటూ ఓటు వేస్తే.. విద్యుత్ తీగలని పట్టుకోవటమే అని ఆనాడే హెచ్చరించాను అన్నారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తనకు ఇద్దరూ బంధువులేనని నటుడు మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన సినిమా సన్ ఆఫ్ ఇండియా విడుదల సందర్భంగా ఆయన..
రాష్ట్రానికి మధ్యలో ఉంది కనుక.. రాజధానిని అమరావతిలో ఉంచాలని టీడీపీ నేతలు అంటారు.. మరి అదే ఫార్ములా హిందూపురంకి వర్తించదా..? అని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు.
ప్రభుత్వ నిర్ణయంపై సినీ ప్రముఖులు సంతృప్తి వ్యక్తం చేస్తుంటే.. చంద్రబాబు మాత్రం ఓర్వలేకపోతున్నారని అన్నారు. 14ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు.. ఇండస్ట్రీకి చేసింది ఏమైనా ఉందా?